న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలో కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం దేశవ్యాప్తంగా అమలు చేయదలిచిన మూడు వ్యవసాయ చట్టాలకు నిరసనగా రైతు సంఘాలు చేపట్టిన భారత్ బంద్ ఉధృతంగా కొనసాగుతోంది. ఉత్తరాది రాష్ట్రాల్లో దీని ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లోనూ దీని తీవ్రత నెలకొని ఉంది. బీజేపీయేతర
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2WewI7Y
Bharat Bandh: స్తంభించిన రవాణా: జాతీయ రహదారులు క్లోజ్..రైళ్లు బంద్: పట్టాలపైనే సభలు
Related Posts:
మోడీ వర్సెస్ వాద్రా... రాబర్ట్ వాద్రాని జైలుకు పంపిస్తానన్న మోడీ ... వేదిస్తున్నారంటున్న వాద్రాప్రధాని నరేంద్ర మోడీ , కాంగ్రెస్ నాయకుడు, ప్రియాంకా గాంధీ భర్త రాబర్ట్ వాద్రాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. ఎన్నికల ప్రచారంలో మోడీ పదేపదే రాబర్ట్ వా… Read More
ఫైర్ మీదున్న వీహెచ్ .. తెలంగాణా సర్కార్ తప్పులను ఎత్తి చూపటంలో వీహెచ్ స్టైలే వేరు ..తెలంగాణా రాష్ట్రంలో రెండోసారి అధికారంలోకి వచ్చిన కేసీఆర్ సర్కార్ పై మాట్లాడటానికి చాలా మంది ప్రతిపక్ష పార్టీల నేతలు వెనకడుగు వేస్తున్నారు. కేసీఆర్ తో … Read More
రాజయ్య బర్తరఫ్ , జగదీష్ రెడ్డి సేఫ్ .. ఇది కుల వివక్ష కాదా... కేసీఆర్ పై మంద కృష్ణ మాదిగ ఫైర్ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ తెలంగాణ సీఎం కేసీఆర్ పై మండిపడ్డారు . ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద అంబేద్కర్ వాదుల నిర్వహించిన మహాగ… Read More
బాదం పప్పు, కంటి చుక్కల మందు : రుణమాఫీపై వ్యాఖ్యలతో శివరాజ్కు కాంగ్రెస్ గిఫ్ట్ ప్యాక్న్యూఢిల్లీ : మధ్యప్రదేశ్ రాజకీయాల రసవత్తరంగా మారాయి. కాంగ్రెస్ పార్టీ రైతుల రుణమాఫీ చేయలేదని మాజీ సీఎం, బీజేపీ నేత శివరాజ్ సింగ్ చౌహాన్ ఆరోపించారు. దీ… Read More
కాంగ్రెస్ పార్టీలో కోవర్టులు .. సమయం వచ్చినప్పుడు బయటపెడతా .. జగ్గారెడ్డి సంచలనంసంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్ రెడ్డి అలియాస్ జగ్గారెడ్డి రోజుకో సంచలన వ్యాఖ్య చేస్తున్నారు. మొన్నటికి మొన్న యూపీఏ కేంద్రంలో సర్కార్ ఏర్పాటు చె… Read More
0 comments:
Post a Comment