Sunday, September 26, 2021

Bharat Bandh: స్తంభించిన రవాణా: జాతీయ రహదారులు క్లోజ్..రైళ్లు బంద్: పట్టాలపైనే సభలు

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలో కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం దేశవ్యాప్తంగా అమలు చేయదలిచిన మూడు వ్యవసాయ చట్టాలకు నిరసనగా రైతు సంఘాలు చేపట్టిన భారత్ బంద్ ఉధృతంగా కొనసాగుతోంది. ఉత్తరాది రాష్ట్రాల్లో దీని ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లోనూ దీని తీవ్రత నెలకొని ఉంది. బీజేపీయేతర

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2WewI7Y

Related Posts:

0 comments:

Post a Comment