Sunday, September 26, 2021

Bharat Bandh: భారత్ బంద్ పై గులాబ్ తుపాన్ దెబ్బ-భారీ వర్షాలతో ఆందోలనలకు అడ్డంకి

గులాబ్ తుఫాను ఏపీపై తీవ్ర ప్రభావం చూపుతోంది. నిన్న రాత్రి వజ్రపుకొత్తూరు, కళింగపట్నం మధ్య తీరం దాటడంతో రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి పలు జిల్లాల్లో కుంభవృష్టి నమోదవుతోంది. దీంతో ఇవాళ జరగాల్సిన భారత్ బంద్ పై తీవ్ర ప్రభావం పడుతోంది. బంద్ నిరసనలు చేపట్టేందుకు సిద్ధమైన నిరసనకారులు భారీ వర్షాలతో వెనక్కి తగ్గాల్సిన పరిస్దితి నెలకొంది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3m1HuHx

Related Posts:

0 comments:

Post a Comment