యాదాద్రి : యాదాద్రి ఆలయ పునర్నిర్మాణాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది తెలంగాణ ప్రభుత్వం. యాదాద్రి వైపు ప్రపంచం దృష్టి మరల్చేలా కసరత్తు చేస్తోంది. 2వేల కోట్ల రూపాయల అంచనాతో ప్రారంభమైన పనులు తుదిదశకు చేరుకుంటున్నాయి. అయితే పనుల్లో జాప్యం జరుగుతోందంటూ కాంట్రాక్టర్లపై సీఎంవో కార్యాలయం సీరియస్ అయింది. షెడ్యూల్ ప్రకారం స్వామివారి నిజదర్శనాలు కలిపించేలా పనుల్లో వేగం పెంచాలని ఆదేశించింది.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2sbBNeC
యాదాద్రి పనుల్లో జాప్యం.. సీరియస్ అయిన సీఎం కార్యాలయం
Related Posts:
మీడియా వార్తల పట్ల చిరు చికాకు..! ఏమీ లేకున్న ఏంటిది అంటున్న మెగాస్టార్..!హైదరాబాద్ : మెగా స్టార్ చిరంజీవి మీద ఇటీవల మీడియాలో వస్తున్న వార్తలు ఆయన పట్ల ఇబ్బందిగా పరిణమించినట్టు తెలుస్తోంది. రాజకీయాలకు అతీతంగా ఎక్కడనుంచి ఎదిగ… Read More
చివరి ప్రయత్నం.... సీఎంలు దిగివచ్చిన వేళకాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధి రాజీనామపై వెనక్కి తగ్గక పోవడంతో చివరి సారిగా కాంగ్రెస్ పార్టీ సీఎంలు రాహుల్ గాంధీతో సమావేశం అయ్యారు... ఈనేపథ్యంలోనే … Read More
రాజకీయ రంగు పులుముకుంటోన్న టీమిండియా జెర్సీ...బీజేపీకి కౌంటర్ ఇచ్చిన ముఫ్తీజమ్ము కశ్మీర్ : క్రికెట్ వరల్డ్ కప్లో భాగంగా టీమిండియా ధరించిన ఆరెంజ్ జెర్సీ ఇప్పుడు రాజకీయ రంగును పులుముకుంటోంది. జమ్ము కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహ… Read More
చంద్రబాబు భద్రతపై డీజీపీ కీలక వ్యాఖ్యలు..! సీఎం చెప్పినట్లుగానే.. మాజీ సీఎంకు సెక్యూరిటీ..! ఎలాగో తెప్రతిపక్ష నేత చంద్రబాబు భద్రత పైన టీడీపీ ఆరోపణలకు డీజీపీ గౌతం సవాంగ్ సమాధానమిచ్చారు. శాంతి భద్రతల విషయంలో ముఖ్యమంత్రి జగన్ స్వేచ్ఛ ఇచ… Read More
అక్రమ మైనింగ్ కేసు: పోలీసు కస్టడీకి బళ్లారి కాంగ్రెస్ ఎమ్మెల్యే: చెన్నై సీబీఐ అధికారుల విచారణబెంగళూరు: అక్రమ మైనింగ్ కేసులో కర్ణాటకలోని బళ్లారి గ్రామీణ శాసన సభ నియోజక వర్గం కాంగ్రెస్ ఎమ్మెల్యే బి. నాగేంద్రను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. బ… Read More
0 comments:
Post a Comment