Monday, January 7, 2019

ఆధార్‌తో 90వేల కోట్ల ఆదా..! ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ వెల్లడి..!!

ఢిల్లీ/ హైద‌రాబాద్ : ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌కు ఆధార్ అనుసంధానం ప్ర‌క్రియ ఆశించిన ఫ‌లితాల‌ను అందిస్తున్న‌ట్టు తెలుస్తోంది. కేంద్ర ప్ర‌భుత్వ ప‌థ‌కాలు ఆధార్ తో అనుసంధానం చేయ‌డం వ‌ల్ల దుబారాతో పాటు అవినీతిని అరిక‌ట్టగ‌లిగామ‌ని కేంద్రం చెబుతోంది. ఆధార్ అను సంధానాన్ని వ్య‌తిరేకించిన ఇత‌ర రాజ‌కీయ పార్టీలు ఇప్పుడు స‌మాధానం చెప్పాల‌ని కేంద్ర బీజేపీ ప్ర‌భుత్వం డిమాండ్ చేస్తోంది.

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2LSpVHo

Related Posts:

0 comments:

Post a Comment