ఢిల్లీ/ హైదరాబాద్ : ప్రభుత్వ పథకాలకు ఆధార్ అనుసంధానం ప్రక్రియ ఆశించిన ఫలితాలను అందిస్తున్నట్టు తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వ పథకాలు ఆధార్ తో అనుసంధానం చేయడం వల్ల దుబారాతో పాటు అవినీతిని అరికట్టగలిగామని కేంద్రం చెబుతోంది. ఆధార్ అను సంధానాన్ని వ్యతిరేకించిన ఇతర రాజకీయ పార్టీలు ఇప్పుడు సమాధానం చెప్పాలని కేంద్ర బీజేపీ ప్రభుత్వం డిమాండ్ చేస్తోంది.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2LSpVHo
ఆధార్తో 90వేల కోట్ల ఆదా..! ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వెల్లడి..!!
Related Posts:
మోడీకి ట్రంప్ ఫోన్, జీ7 ఆహ్వానం: చైనాకు ఎక్కడో కాలింది, గిరి గీయలేరంటూ అక్కసున్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. భారత ప్రధాని నరేంద్ర మోడీని ఈ ఏడాది సెప్టెంబర్లో జరగనున్న అభివృద్ధి చెందిన ఏడు ఆర్థిక వ్యవస్థల కూటమి… Read More
Solar Eclipse: గ్రహణంను ఎవరు చూడకూడదు..? తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడు కనిపిస్తుంది..?డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హ… Read More
కాసేపట్లో సీఎం ఇల్లు,సెక్రటేరియట్ స్మాష్.. అంటూ ఫోన్కాల్, పోలీసులు అలెర్ట్.. అసలేం జరిగిందంటే..అప్పుడు టైమ్ సరిగ్గా ఉదయం 9:40.. పోలీస్ కంట్రోల్ రూమ్కు ఓ గుర్తుతెలియని వ్యక్తి నుంచి కాల్ వచ్చింది.. ''హలో.. నేను చెప్పేది శ్రద్ధగా వినండి.. ఇంకాసేప… Read More
మీటర్ రీడింగ్ పడింది.!బుర్ర తిరిగింది.!వేలల్లో బిల్లులు ఎలా కట్టాలి.?నగర వాసుల్లో కొత్త కలవరం.!హైదరాబాద్ : కరోనా వైరస్ క్లిష్ట సమయంలో ప్రజల ఆర్ధిక అవసరాలు, జీవనోపాది మీద లాక్డౌన్ ఆంక్షల ప్రభావం వల్ల మూడు నెలల పాటు కొన్ని ఆర్థిక పరమైన అంశాలకు రా… Read More
ఇదిగో అసలు లెక్క... కేసీఆర్ పాపులారిటీ ఇందుకే తగ్గింది..తెలంగాణ వచ్చి ఆరేళ్లయినా ముఖ్యమంత్రి కేసీఆర్ ఏ ఒక్క హామీని నిలబెట్టుకోలేకపోయారని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఆరోపించారు. లక్ష ఉద్యోగాలు,దళితులకు … Read More
0 comments:
Post a Comment