హైదరాబాద్ : తెలంగాణ శాసన సభ తొలి ప్రహసనం ముగింపు దశకు చేరుకుంది. గవర్నర్ స్పీచ్ కి ధన్యవాదాలు తెలిపితే ఇక తొలి ప్రమాణ స్వీకార ఘట్టం, శాసన సభ స్పీకర్ ఎంపిక, ప్రతిపక్ష నేత ఎన్నిక అన్ని కార్యక్రమాలు విజయవంతంగా ముగిసాయి. ఇక కార్యక్రమాలు ఎన్నిరోజులు నిర్వహించాలి అనే దానిపై చర్చ జరుగుతున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2W5snz6
ఇక విక్రమార్కుడు ప్రతిపక్ష నాయకుడు..! ప్రభుత్వ విధానాలను ప్రశ్నిస్తామంటున్న కాంగ్రెస్..!!
Related Posts:
అరుణాచల్ సరిహద్దుకు సమీపంలో చైనా రోడ్డు నిర్మాణం... భారత్ను మళ్లీ కలవరపెడుతున్న డ్రాగన్...అరుణాచల్ ప్రదేశ్కు సమీపంలో టిబెట్ భూభాగంలోని బ్రహ్మపుత్ర లోయ మీదుగా చైనా వ్యూహాత్మక రహదారి నిర్మాణాన్ని పూర్తి చేసింది. 310 మిలియన్ డాలర్ల వ్యయంతో దీ… Read More
దండకారణ్యంలో కలకలం: 13 మంది మావోయిస్టుల మృతదేహాలుముంబై: మహారాష్ట్ర-ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లోని అటవీ ప్రాంతంలో మరోసారి కలకలం చెలరేగింది. పోలీసులు, మావోయిస్టుల మధ్య భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. ఈ ఘటన… Read More
Illegal affair: భార్య నాటుకోడి, ప్రియుడు పందెంకోడి, పులుసు పెట్టిన భర్త, పెళైన మూడో రోజు ?బెంగళూరు/ మైసూరు: భర్త బతికుండగానే భార్య వేరే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకునింది. ఊరి పెద్దలు, బంధువులు, పోలీసులు అక్రమ సంబంధం పెట్టుకున్న భార్య, ఆమ… Read More
విషాదం : ఇద్దరు సోదరులు,సోదరి... కొత్త ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య... కారణమదే...హైదరాబాద్లోని పురానాపూల్లో విషాదం చోటు చేసుకుంది. ఓ ఇంట్లో ముగ్గురు తోబుట్టువులు ఒకేసారి ఆత్మహత్య చేసుకున్నారు. ఇద్దరు సోదరులు,సోదరి ఉరేసుకుని ఆత్మహ… Read More
టాలీవుడ్లో విషాదం : ప్రముఖ పీఆర్వో,నిర్మాత బీఏ రాజు కన్నుమూత...టాలీవుడ్లో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ సినీ నిర్మాత, పీఆర్ఓ బీఏ రాజు గుండెపోటుతో కన్నుమూశారు. శుక్రవారం(మే 21) రాత్రి గుండెపోటుకు గురైన ఆయన హై… Read More
0 comments:
Post a Comment