హైదరాబాద్: తెలంగాణలో మూడో దశ, తుది పంచాయతీ ఎన్నికల పోలింగ్ బుధవారం ముగిసింది. చివరి విడత ఎన్నికల్లో భాగంగా 29 జిల్లాల్లోని 3529 పంచాయతీల్లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ ఎన్నికల కోసం మొత్తం 32వేలకు పైగా పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 11,667 మంది సర్పంచ్ అభ్యర్థులతో పాటు వార్డుల్లో 67,316 మంది
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Tj7PkM
ముగిసిన మూడో, చివరి పంచాయతీ ఎన్నికలు: టీఆర్ఎస్ మద్దతుదారులదే హవా!
Related Posts:
పదవి నుంచి తప్పుకుంటారా? అయితే ప్రత్యామ్నాయం చూపి వెళ్లండి..!కాంగ్రెస్ ప్రెసిడెంట్ పదవికి రాహుల్ గాంధీ రాజీనామాపై సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ ఘోర పరాజయం నేపథ్యంలో అధ్యక్ష పదవి నుంచి … Read More
మీడియా సిబ్బందిపై ఫైరింగ్.. ఢిల్లీలో సినిమాను తలపించిన సీన్..ఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన ఘటన సినిమా సీన్ను తలిపించింది. న్యూస్ కవరేజ్కు వెళ్లి వస్తున్న ఓ ప్రైవేట్ ఛానెల్ సిబ్బందిపై ఇద్దరు దుండగులు కాల… Read More
విషమిచ్చి .. లైంగికదాడికి పాల్పడ్డి ... మధ్యప్రదేశ్లో దారుణం ...కోటా : నవ భారతం .. అత్యాచారంగా మారిపోతోంది. నిత్యం ఎక్కడో ఓ చోట మహిళ లైంగికదాడికి గురవుతూనే ఉంది. మరికొందరు కీచకులు రేప్ చేసి.. ఊపిరి తీసి తమ పైశాచికత… Read More
సిల్చార్ బోగీల్లో మంటలు .. హైరానా పడ్డ ప్రయాణికులుడిస్పూర్ : నైరుతి రుతుపవనాల ఆగమనం కాస్త ఆలస్యం కావడంతో భానుడి భగ భగలతో చుక్కలు కనిపిస్తున్నాయి. ఈ సమయంలో ఎండలకు బయటకు వెళ్లాలంటేనే జనం జంకుతున్నారు. ఇ… Read More
క్షీణించిన అక్బరుద్దీన్ ఆరోగ్యం.. మెరుగైన చికిత్స కోసం లండన్కు తరలింపు..హైదరాబాద్ : ఎంఐఎం సీనియర్ నేత, చాంద్రయణ గుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ ఆరోగ్యం క్షీణించింది. 2011లో జరిగిన దాడిలో తీవ్ర గాయాలపాలైన ఆయన ప్రాణాపాయం … Read More
0 comments:
Post a Comment