Wednesday, January 30, 2019

నిన్న మాజీ సీఎం, మొన్న మంత్రి.. నేడు పోలీసులు.. మహిళలంటే గౌరవం లేదా?

బెంగళూరు : కర్ణాటకలో వరుసగా జరుగుతున్న ఘటనలు వివాదస్పదమవుతున్నాయి. లీడర్లకు, ప్రభుత్వ ఉద్యోగులకు మహిళలంటే గౌరవం లేకుండా పోయిందనేది చర్చానీయాంశంగా మారింది. నిన్న మాజీ సీఎం సిద్ధరామయ్య, మొన్న పర్యాటక శాఖ మంత్రి సా.రా.మహేశ్, తాజాగా పోలీసులు.. మహిళల పట్ల అమర్యాదగా ప్రవర్తించడం వైరల్ గా మారింది. ప్రజలకు జవాబుదారీగా ఉండేవారు ఇలా ప్రవర్తించడం సరికాదనే ఆరోపణలు

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2B9tlBm

0 comments:

Post a Comment