Sunday, June 9, 2019

సిల్చార్ బోగీల్లో మంటలు .. హైరానా పడ్డ ప్రయాణికులు

డిస్పూర్ : నైరుతి రుతుపవనాల ఆగమనం కాస్త ఆలస్యం కావడంతో భానుడి భగ భగలతో చుక్కలు కనిపిస్తున్నాయి. ఈ సమయంలో ఎండలకు బయటకు వెళ్లాలంటేనే జనం జంకుతున్నారు. ఇక అగ్నిప్రమాదాలు జరిగితే పరిస్థితే .. వేరు .. అది రైళ్లలో ఫైర్ యాక్సిడెంట్ జరుగడంతో ప్రయాణికులు నరకయాతన పడ్డ ఘటన అసోంలో చోటుజరింది. బోగీల్లో మంటలు అసోంలోని

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2F0tKbp

Related Posts:

0 comments:

Post a Comment