2019లో కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే పేదలకు కనీస వేతనం అందిస్తుందని ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రకటించారు. పేదవారికి నేరుగా తమ బ్యాంకు ఖాతాలోకి ఈ కనీస వేతనం జమ అవుతుందని దీనిపై ఇప్పటికే చర్చించామని రాహుల్ గాంధీ తెలిపారు. ప్రపంచంలో ఏదేశం అమలు చేయని పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం తొలిసారిగా అమలు చేస్తుందని హామీ ఇచ్చారు రాహుల్ గాంధీ.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2TlO9g3
కనీస వేతనం నేరుగా పేదల అకౌంట్లోకే: ఎన్నికల వేళ రాహుల్ సరికొత్త వ్యూహం
Related Posts:
రాహుల్తో నారా లోకేష్.. సోనియాతో చంద్రబాబును పోల్చుతూ జీవీఎల్ ఏకిపారేశారంతే!న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీలో నాయకత్వంపై కొనసాగుతున్న సంక్షోభంపై బీజేపీ ఎంపీ జీవీఎల్ నర్సింహారావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీలో నాయకత… Read More
విశాఖ క్వారెంటైన్ కేంద్రంలో అగ్ని ప్రమాదం... తప్పిన పెను ప్రమాదం...విశాఖపట్నంలోని మధురవాడ సమీపంలో ఉన్న కొమ్మాది శ్రీ చైతన్య వాల్మీకి క్వారెంటైన్ కేంద్రంలో సోమవారం సాయంత్రం అగ్ని ప్రమాదం సంభవించింది. సమాచారం అందిన వెం… Read More
కరోనా: వాహనదారులకు ఊరట - లెసెన్స్, ఇతర పత్రాల వ్యాలిడిటీ డిసెంబర్ 31 వరకు పొడగింపుఇంకో వారంలో అన్ లాక్ 4.0లోకి ప్రవేశించనున్నప్పటికీ దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి కంట్రోల్ లోకి రాలేదు. ప్రభుత్వ, ప్రైవేటు కర్యకలాపాలు మునుపటిలా వేగం పుం… Read More
5 అంతస్తుల్లో 45 కుటుంబాలు - కుప్పకూలిన బిల్డింగ్ - శిథిలాల్లో 70 మందికిపైగా - సీఎం దిగ్భ్రాంతికరోనాకు తోడు భారీ వర్షాలతో అతలాకుతలమైన మహారాష్ట్రలో మరో పెను ప్రమాదం చోటుచేసుకుంది. రాయ్ గఢ్ జిల్లాలోని మహద్ పట్టణంలో సోమవారం ఓ ఐదంతస్తుల భవంతి కుప్పక… Read More
తెలంగాణ సర్కారు గ్రీన్ సిగ్నల్: సెప్టెంబర్ 1 నుంచి ఆన్లైన్ తరగతులుహైదరాబాద్: కరోనా మహమ్మారి కారణంగా పాఠశాలలు తెరుచుకునే పరిస్థితి లేకపోవడంతో.. తెలంగాణ ప్రభుత్వ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో… Read More
0 comments:
Post a Comment