అమరావతి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 2019 సార్వత్రిక ఎన్నికల్లో లెఫ్ట్ పార్టీలతో కలిసి 175 అసెంబ్లీ, 25 లోకసభ స్థానాల్లో పోటీ కోసం సిద్ధమవుతున్నారు. తమ పార్టీలో యువతకు ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు, ఇతర పార్టీల నుంచి ముఖ్యమైన నేతలను కూడా ఆహ్వానిస్తున్నారు. రాజకీయాలు అంటే తనకు తెలుసునని, రాజకీయాలు అంటేనే బురద అని, అందులోకి దిగి దానిని శుభ్రం చేయాలని పవన్ చెబుతున్నారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2B8yDgt
జనసేనలో చేరేలా ఆయనను ఒప్పించా, రాక కోసం వేచి చూస్తున్నా: పవన్ కళ్యాణ్
Related Posts:
పల్లె పిలుస్తోంది..! పట్నం కదులుతోంది..!! రవాణ వ్యవస్థ రెడీ అంటోంది..!!!హైదరాబాద్/ అమరావతి : నగరం ఇప్పుడు యాంత్రిక జీవనానికి మారుపేరు. దైనందిన కార్యక్రమాలతో విసుగెత్తిన పట్టణ జీవి అప్పుడప్పుడు కాస్త ఉపశమనం కోర… Read More
హింసాత్మకంగా కేరళ: కమ్యూనిస్టు ఎమ్మెల్యే ఇంటిపై బాంబులు విసిరిన ఆందోళనకారులుఅయ్యప్ప స్వామి నెలువై ఉన్న చోట రోజురోజుకీ హింస చెలరేగుతోంది. స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు జంకుతున్నారు. ఇందుకు కారణం శబరిమలలో పెరుగుతున్న ర… Read More
ఏపీపీఎస్సీలో డిప్యూటీ కలెక్టర్ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలఏపీపీఎస్సీ పలుపోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా డిప్యూటీ కలెక్టర్ పోస్టలుతో పాటు మరికొన్ని పోస్టులను భర్తీ చేయనుంది.… Read More
341 రోజులు : 3,648 కిలో మీటర్లు : అభిమానులు మెచ్చేలా : ముగింపు సభలో జగన్ ప్రకటన పైనే దృష్టవైసిపి అధినేత జగన్ పాదయాత్ర ముగింపు దశకు వచ్చేసింది. ఇడుపుల పాయ నుండి ఇచ్ఛాపురం దాకా సాగుతున్న జగన్ ప్రజా సంకల్ప యాత్రకు ఘనమైన ముగింపు ఇవ… Read More
సుప్రీంలో వాయిదా అనంతరం... అయోధ్య రామమందిరంపై రాహుల్ గాంధీ ఏమన్నారంటేన్యూఢిల్లీ: 2019 లోకసభ ఎన్నికలకు అయోధ్య రామ మందిరం ప్రధాన అంశం కాదని ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ శుక్రవారం చెప్పారు. రామ మందిరంపై సుప్రీం కోర్టు వి… Read More
0 comments:
Post a Comment