విజయవాడ: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నాయకుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ గురువారం ఆగ్రహం వ్యక్తం చేశారు. నాలుగేళ్లుగా తన క్యారెక్టర్ను చంపేశారని ఆరోపించారు. అందుకే తాను ఎలాంటి ఆంక్షలు లేకుండా ప్రజా జీవితంలో కొనసాగాలని అనుకుంటున్నానని చెప్పారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2W9guIx
జగన్ పద్ధతి మార్చుకో, చంపేస్తామంటున్నారు.. చంపేయండి: వంగవీటి రాధాకృష్ణ
Related Posts:
అర్నాబ్ గోస్వామిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయండి: ఢిల్లీ కోర్టుఢిల్లీ: ప్రముఖ జర్నలిస్టు అర్నాబ్ గోస్వామిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సిందిగా ఢిల్లీ కోర్టు ఆదేశించింది. కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ నమోదు చేసిన క్రిమినల్ కంప… Read More
మద్యం తాగితే మీ భార్యే కాదు మీ కారు కూడా మీ మాట వినదు..! యంత్రం కనిపెట్టిన కోరుట్ల కుర్రాడు..!!కోరుట్ల/ హైదరాబాద్ : మద్యం ప్రియులకు బ్యాడ్ న్యూస్..! మీరు మద్యం సేవిస్తే మీ భార్యే కాదు మీ కారు కూడా మీ మాట వినదు. ఔను.. మీరు చదువుతుంది నిజమే… Read More
ఆయన నియోజకవర్గంలో సీమంతం, షష్ఠిపూర్తి ఉత్సవాలు `ఫ్రీ..ఫ్రీ..ఫ్రీ`అమరావతి: ఆయన గుంటూరు జిల్లాకు చెందిన ఓ శాసన సభ్యుడు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ నాయకత్వం తనకు టికెట్ ఇస్తుందో? లేదో? అనే అనుమానం కొద్దిరోజులుగా … Read More
నేషనల్ వాటర్ డెవలప్మెంట్ ఏజెన్సీలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్నేషనల్ వాటర్ డెవలప్మెంట్ అథారిటీలో పలుపోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా జూనియర్ ఇంజినీర్, స్టెనోగ్రాఫర్ పోస్టులను భ… Read More
తెలుగు రాష్ట్రాల్లో రథసప్తమి వేడుకలు.. కిటకిటలాడుతున్న ప్రసిద్ధ క్షేత్రాలుతెలుగు రాష్ట్రాల్లో రథసప్తమి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ లోనూ , తెలంగాణ రాష్ట్రంలోనూ ప్రసిద్ద పుణ్యక్షేత్రాల్లో సోమవారం అర్ధరాత… Read More
0 comments:
Post a Comment