Monday, October 5, 2020

15 నుంచి మోగనున్న బడిగంట.. ఆన్‌లైన్‌ క్లాసులు కూడా కంటిన్యూ, విద్యాశాఖ గైడ్‌లైన్స్ ఇవే..

కరోనా వైరస్ వల్ల స్కూళ్లు తెరుచుకునే లేదు. కానీ అన్ లాక్ 5.0లో విద్యాసంస్థలు తెరుచుకునేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతిచ్చింది. కానీ అందుకు తగిన సలహాలు/ సూచనలు కూడా పాటించాలని స్పష్టంచేసింది. కానీ స్కూల్స్ ఓపెన్ చేయడంపై రాష్ట్ర ప్రభుత్వాలదే తుది నిర్ణయం అంటూ వదిలేసింది. ఈ క్రమంలో ఈ నెల 15వ తేదీ నుంచి స్కూల్స్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/34t753k

0 comments:

Post a Comment