హైదరాబాద్: తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల రసవత్తరంగా సాగేలా కనిపిస్తోంది. అధికార టీఆర్ఎస్ పార్టీ ఈ ఎన్నికలను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. అయితే, బరిలో విపక్షాల నుంచి గట్టి పోటీనిచ్చే అభ్యర్థులే బరిలో నిలుస్తున్నారు. తాజాగా, తెలంగాణ జనసమితి పార్టీ కూడా ఎమ్మెల్సీ ఎన్నికలో పోటీకి దిగింది. వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి తెలంగాణ జనసమితి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2GAx5Si
ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో టీజేఎస్ అభ్యర్థిగా కోదండరాం
Related Posts:
పవన్ వ్యాఖ్యలపై కేటీఆర్ కౌంటర్: తెలంగాణలో 29 రాష్ట్రాల ప్రజలు నివసిస్తున్నారుహైదరాబాద్ : తెలంగాణలో పలు రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రజలు సుఖసంతోషాలతో జీవిస్తున్నారని అన్నారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. పవన్ కళ్యాణ్ ఏపీలో… Read More
యాసిన్ మాలిక్ నేతృత్వంలో నడిచే ఈ సంస్థపై నిషేధం విధించిన కేంద్రంవేర్పాటు వాది యాసిన్ మాలిక్ నేతృత్వంలోని జమ్ముకశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ను కేంద్రం నిషేధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. జమ్మూకశ్మీర్లో శాంతికి విఘాతం కలిగి… Read More
అఫ్ఘానిస్తాన్లో ఆమె సబల... తాలిబన్ల కింద ఇది సాధ్యమేనా..?ఆ దేశంలో మహిళలపై ఆంక్షలు ఉంటాయి. బహిరంగ వేదికలపై మహిళలు కనిపించడం అంటే అదేదో నేరంగా పరిగణిస్తారు. అలాంటి కఠినమైన నిబంధనలున్న దేశంలో ఓ మహిళా తన సత్తా చ… Read More
పశ్చిమ ఆఫ్రికాలోని ఘనాలో రోడ్డు ప్రమాదం 60 మంది మృతిపశ్చిమ ఆఫ్రికాలో ఘోర ప్రమాదం జరిగింది. ఆఫ్రికాలో కిన్టాంపోలో ప్రమాదవశాత్తు రెండు బస్సులు డీకోన్నాయి.దీంతో దాదాపు 60 మంది ప్రయాణికులు మృతి చెందారు.కాగా… Read More
మసూద్ అజార్పై ఆంక్షలు విధించండి...ఐరోపా సమాఖ్యను ఆశ్రయించిన ఫ్రాన్స్ఫ్రాన్స్ : పుల్వామా దాడుల వెనక మాస్టర్ బ్రెయిన్, జైషే మహ్మద్ ఛీఫ్ మసూద్ అజార్ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ముద్రవేయాలంటూ ఐరోపా సమాఖ్యను ఆశ్రయించింది ఫ్రాన… Read More
0 comments:
Post a Comment