అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభణ క్రమంగా తగ్గుతోంది. గత పదిరోజులుగా రాష్ట్రంలో కొత్తగా నమోదవుతున్న కేసులు సంఖ్య తగ్గుతూ వస్తోంది. అలాగే కోలుకుంటున్నవారి సంఖ్య పెరుగుతోంది. మరణాల సంఖ్య కూడా క్రమంగా తగ్గుతోంది. దీంతో రాష్ట్రంలో కరోనా తగ్గుముఖం పట్టినట్లు తెలుస్తోంది. ఏపీలో తగ్గుతున్న కరోనా: ఆ ఒక్క జిల్లాలోనే లక్ష దాటిన కేసులు, క్షీణించిన యాక్టివ్ కేసులు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3iueggR
ఏపీలో భారీగా తగ్గిన కరోనా కేసులు: ఆరువేల దాటిన మరణాలు, జిల్లాలవారీగా కేసులు
Related Posts:
‘సుగాలి ప్రీతికి న్యాయం జరగనప్పుడు ఈ జుడీషియల్ క్యాపిటల్ ఎందుకు?’కర్నూలు: బలహీనులకు అండగా నిలబడేందుకే తాను జనసేన పార్టీని స్థాపించినట్లు ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. చట్టం బలవంతులకు బలహీనంగా.. బలహీన… Read More
కేసీఆర్ సర్కారుకు దిమ్మతిరిగే షాక్.. సెక్రటేరియట్ కూచ్చివేతపై హైకోర్టు స్టే.. అంత తొందరేంటని ఫైర్కొత్త సెక్రటేరియట్ నిర్మాణం విషయంలో కేసీఆర్ సర్కారుకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పుడున్న సెక్రటేరియట్ బిల్డింగ్స్ ను కూల్చరాదంటూ హైకోర్టు స్టే విధించ… Read More
అలాంటివాళ్లే వందేళ్లు బతుకుతారు: మంత్రి హరీశ్ రావు కీలక వ్యాఖ్యలు‘‘ఒక ఏనుగు నిమిషానికి 9 నుంచి 10 సార్లు శ్వాస తీసుకుని 150 ఏండ్ల దాకా బతుకుతుంది. అదే ఉభయచరమైన తాబేలు.. నిమిషానికి 4 నుంచి 5 సార్లు శ్వాస తీసుకుని ఏకం… Read More
సుగాలి ప్రీతి హత్యాచారోదంతం ఇలా: ‘యూ చీప్ పీపుల్’ అంటూ మంత్రి అనిల్, జగన్కు గుర్తురాలేదు’కర్నూలు: పాఠశాలకు వెళ్లిన 14ఏళ్ల బిడ్డ.. ఉరివేసుకుని చనిపోయిందని చెబితే ఏ తల్లికైనా ఎంత బాధగా ఉంటుందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. బుధవారం ఆయన … Read More
సీఎం జగన్! సుగాలి ప్రీతికి న్యాయం చేయండి: చేతులు జోడించిన పవన్ కళ్యాణ్, దీక్ష చేస్తానంటూ..కర్నూలు: దిశ ఘటన నేపథ్యంలో బలమైన వ్యాఖ్యలు చేసిన సీఎం జగన్.. కర్నూలు ఆడబిడ్డకు అన్యాయం జరిగితే ఎందుకు మాట్లాడరు? అని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ … Read More
0 comments:
Post a Comment