Monday, October 5, 2020

ఏపీలో భారీగా తగ్గిన కరోనా కేసులు: ఆరువేల దాటిన మరణాలు, జిల్లాలవారీగా కేసులు

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభణ క్రమంగా తగ్గుతోంది. గత పదిరోజులుగా రాష్ట్రంలో కొత్తగా నమోదవుతున్న కేసులు సంఖ్య తగ్గుతూ వస్తోంది. అలాగే కోలుకుంటున్నవారి సంఖ్య పెరుగుతోంది. మరణాల సంఖ్య కూడా క్రమంగా తగ్గుతోంది. దీంతో రాష్ట్రంలో కరోనా తగ్గుముఖం పట్టినట్లు తెలుస్తోంది. ఏపీలో తగ్గుతున్న కరోనా: ఆ ఒక్క జిల్లాలోనే లక్ష దాటిన కేసులు, క్షీణించిన యాక్టివ్ కేసులు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3iueggR

Related Posts:

0 comments:

Post a Comment