సీఎం కేసీఆర్పై ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మండిపడ్డారు. ఎల్ఆర్ఎస్ తుగ్లక్ చర్య అని ధ్వజమెత్తారు. ఓపెన్ ప్లాట్లపై ముక్కుపిండీ మరీ డబ్బులు వసూల్ చేయడం కరెక్ట్ కాదన్నారు. దీనిపై హైకోర్టులో కేసు వేశామని.. న్యాయం జరుగుతుందనే నమ్మకం తమకు ఉందని చెప్పారు. దీనిపై సుప్రీంకోర్టు వరకు వెళతానని వెంకట్ రెడ్డి స్పష్టంచేశారు. స్థలాల క్రమబద్ధీకరణ కోసం
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3ivAIpJ
ఎల్ఆర్ఎస్ ఎవరూ కట్టొద్దు, ఉచితంగానే క్రమబద్ధీకరిస్తాం..?: కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి..
Related Posts:
నిజామాబాద్ యువకుడి టిక్టాక్ ఫీట్స్... పోంగుతున్న వాగులో సాహసం! చివరికి...టిక్టాక్ సరదా మరోయువకుడి ప్రాణం తీసింది...ఉప్పోంగుతున్న వాగుల్లో టిక్టాక్ చేసి సంచలనం సృష్టించాలనుకున్న ముగ్గురు యువకుల ఆలోచనలతో సాహసం గాడి తప్పి చన… Read More
అక్కడ ఆన్ లైన్ సినిమా టిక్కెట్లు రద్దు : స్వయంగా వెల్లడించిన మంత్రి..!!సినీ అభిమానులకు తెలంగాణ ప్రభుత్వం షాకింగ్ న్యూస్ చెప్పింది. ఇక నుండి ఆన్ లైన్ సినిమా టిక్కెట్లను రద్దు చేయాలని నిర్ణయించింది. ఇప్పటి వరకు రకరకాల యాప్ … Read More
Olectra Greentech: రూ.1500 కోట్లు రూ.20వేల కోట్లు ఎలా అవుతుంది?అమరావతి: పోలవరం రివర్స్ టెండరింగ్ విజయవంతమైన నేపథ్యంలో టీడీపీ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలకు తెరలేపిందని వైసీపీ వర్గీయులు విమర్శలు గుప్పిస్తున్నారు… Read More
‘మోడీజీ మీకే మా మద్దతు: 7 లక్షల కాశ్మీరీ పండిట్లు మీ వెనకాలే’హూస్టన్: అమెరికాలోని హూస్టన్ లో జరిగే హౌడీ మోడీ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లిన ప్రధాని నరేంద్ర మోడీని అక్కడ నివాసముంటున్న కాశ్మీరీ పండిట్లు కలిశార… Read More
బంగారు తెలంగాణ తెస్తానని.. రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించాడు.. కేసీఆర్పై ఉత్తమ్ ఫైర్దేశంలో మరోసారి ఎన్నికల నగారా మోగింది. మహారాష్ట్ర లోని 288, హర్యానాలోని 90 అసెంబ్లీ నియోజక వర్గాలతో పాటు.. తెలంగాణ లో ఖాళీ అయిన హుజూర్ నగర్ స్థానానికి … Read More
0 comments:
Post a Comment