Monday, October 5, 2020

ఎల్ఆర్ఎస్ ఎవరూ కట్టొద్దు, ఉచితంగానే క్రమబద్ధీకరిస్తాం..?: కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి..

సీఎం కేసీఆర్‌పై ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మండిపడ్డారు. ఎల్‌ఆర్ఎస్ తుగ్లక్ చర్య అని ధ్వజమెత్తారు. ఓపెన్ ప్లాట్లపై ముక్కుపిండీ మరీ డబ్బులు వసూల్ చేయడం కరెక్ట్ కాదన్నారు. దీనిపై హైకోర్టులో కేసు వేశామని.. న్యాయం జరుగుతుందనే నమ్మకం తమకు ఉందని చెప్పారు. దీనిపై సుప్రీంకోర్టు వరకు వెళతానని వెంకట్ రెడ్డి స్పష్టంచేశారు. స్థలాల క్రమబద్ధీకరణ కోసం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3ivAIpJ

Related Posts:

0 comments:

Post a Comment