బెంగళూరు: రెండు వారాలకు పైగా కాంగ్రెస్ నాయకులకు కనిపించుకుండా మాయం అయిన కర్ణాటకలోని చించోళి నియోజక వర్గం కాంగ్రెస్ ఎమ్మెల్యే డాక్టర్ ఉమష్ జాధవ్ ప్రత్యక్షం అయ్యారు. హైదరాబాద్ నుంచి నేరుగా ఆయన నియోజక వర్గానికి చేరుకున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే డాక్టర్ ఉమేష్ జాధవ్ బీజేపీలో చేరుతారని జోరుగా ప్రచారం జరిగింది. 2019 లోకసభ ఎన్నికల్లో
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Rb3rlU
అజ్ఞాతంలో ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రత్యక్షం, హైదరాబాద్ లో మకాం, ఖార్గే మీద పోటీకి సిద్దం!
Related Posts:
ఐదు రోజుల క్రితం అదృశ్యం: సరస్సులో శవంగా తేలిన ఐబీఎం ఉద్యోగిహైదరాబాద్: ఐదు రోజుల క్రితం అదృశ్యమైన 28ఏళ్ల ఐటీ ఉద్యోగి అవకాశ్ మహంత కూకట్పల్లిలోని ముళ్లకుంట సరస్సులో శవమై తేలాడు. కంప్యూటర్ హార్డ్వేర్ కంపెనీ ఐబీఎ… Read More
మూడునెలలుగా హేమంత్-ప్రియాంక సహజీవనం.. వద్దన్నందుకు స్నేహితుడినే ...హైదరాబాద్ : సాఫ్ట్వేర్ ఇంజినీర్ సతీశ్ హత్య కేసు మిస్టరీ వీడింది. చిన్ననాటి స్నేహితుడు హేమంతే హత్య చేశాడని విచారణలో తేలింది. ప్రియాంకతో సన్నిహిత్యం, జ… Read More
ఘోర పడవ ప్రమాదం: 34 మంది మృతుల్లో భారతీయ జంట, రెండేళ్ల క్రితమే పెళ్లిన్యూయార్క్/నాగపూర్: అమెరికా కాలిఫోర్నియాలోని శాంతాక్రూజ్ ఐస్లాండ్ ప్రాంతంలో సోమవారం జరిగిన పడవ ప్రమాదంలో 34మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. అయిత… Read More
తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి కాదా.. కుంతియా ఏమన్నారంటే..!హైదరాబాద్ : తెలంగాణ రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషించడానికి.. కాంగ్రెస్కు ప్రాణం పోసేలా ఆ పార్టీకి చెందిన ఢిల్లీ పెద్దలు పెద్ద స్కెచ్ వేశారనే ప్రచార… Read More
NRC కోఆర్డినేటర్ పై ఎఫ్ఐఆర్ నమోదు...అసలైన పౌరులను తొలగించారంటూ ఫిర్యాదుగౌహతి: అస్సాం నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజెన్స్ జాబితా నుంచి నిజమైన భారతీయుల పేర్లు తొలగించడంపై కోఆర్డినేటర్ ప్రతీక్ హజేలాపై గౌహతి, దిబ్రుగర్లలో ఎఫ్ఐఆర… Read More
0 comments:
Post a Comment