తెలంగాణ 'పంచాయతీ' ఎన్నికల వేళ కొత్త 'పంచాయితీ' తెరమీదకొచ్చింది. గ్రామపోరులో నిలిచి ఓడిపోయిన అభ్యర్థులు వ్యవహరిస్తున్న తీరు చర్చానీయాంశంగా మారింది. సర్పంచులుగా, వార్డు మెంబర్లుగా పోటీకి దిగి ఓడిపోవడంతో.. తాము పంచిన డబ్బులు వసూలు చేసుకుంటుండటం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఎన్నికలంటే గెలుపోటములు సహజం. కానీ ఎన్నడూలేని విధంగా ఈసారి ఓడిపోయిన అభ్యర్థులు.. తాము
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2TkrVew
ఓడిపోయాం, మా పైసలు మాకివ్వండి : తెలంగాణలో కొత్త ' పంచాయితీ '
Related Posts:
కేంద్ర కేబినెట్: ఏపీకి గుండుసున్నా! ఉత్తరాదికే పెద్దపీట! దక్షిణాదిపైనా చిన్నచూపేన్యూఢిల్లీ: కేంద్ర కేబినెట్లో అనూహ్య పరిణామాలు కనిపించాయి. వరుసగా రెండోసారి అధికారంలోకి రావడానికి కారణమైన హిందీ పాలిత రాష్ట్రాలకే కేంద్ర మంత్… Read More
పబ్జీ తెచ్చిన గుండెపోటు.. 16 ఏళ్ల యువకుడు మృతి!పబ్జీ ఆటకు మరో యుయకుడు బలయ్యాడు. ఆరుగంటలపాటు గేమ్లోనే మునిగిన 16 యెళ్ల విద్యార్థి గుండేపోటుతో కుప్పకూలాడు..మధ్యహ్నాం నుండి సాయంత్రం ఏకధాటిగా 6గంటలు ఆ… Read More
ఐ హేట్ బీజేపీ... హేట్ బీజేపీ... హేట్ బీజేపీ... మమతా బెనర్జీబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ,బీజేపీ పై మరింత ఆవేశంగా రెచ్చిపోయింది. ఎన్నికల నేపథ్యంలో ఇళ్లు కోల్పోయి నిర్వాసితులైన వారికి మద్దతుగా కోల్కతాలోని న… Read More
జగన్ వైఎస్ పేరును నిలబెట్టాలి : సీఎం కేసీఆర్ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టిన నవయువ నేత జగన్ మోహన్ రెడ్డికి తెలంగాణ సీఎం కేసీఆర్ హృదయపూర్వక అభినందనలు, అశీస్సులు అందజేశారు. జగన్ మం… Read More
ప్రధానిగా మోడీ, సీఎంగా వైఎస్ జగన్ ప్రమాణం.. శుభాకాంక్షలు, సూచనలు కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండిమోడీ ప్రమాణస్వీకార కార్యక్రమానికి సర్వం సిద్ధమైంది. రాష్ట్రపతి భవన్ జరగనున్న ఈ కార్యక్రమానికి 8 వేల మంది అతిథులు హాజరు కానున్నారు. సాయంత్రం 7గంటలకు రా… Read More
0 comments:
Post a Comment