అమరావతి/హైదరాబాద్: కేంద్ర మాజీ మంత్రి, భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నాయకురాలు పురంధేశ్వరి, దగ్గుబాటి వెంకటేశ్వర రావుల తనయుడు దగ్గుబాటి హితేష్ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. పర్చూరు నియోజకవర్గం నుంచి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. అయితే పోటీకి ముందే ఆయనకు షాక్ తగిలే పరిస్థితి కనిపిస్తోంది. ఆ సమస్యను పరిష్కరించుకునేందుకు ఆయన సిద్ధమయ్యారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2TgyLBN
వైసీపీలోకి దగ్గుబాటి: హితేష్కు ఆదిలోనే షాక్, ఎన్నికల్లో పోటీకి అదే అడ్డంకి, పౌరసత్వం రద్దయితేనే
Related Posts:
లాక్ డౌన్ మెనూ.. వలస కార్మికులు తిండి ఇదే.. ఏ రాష్ట్రంలో ఎలాంటి భోజనం పెడుతున్నారంటే..కరోనా లాక్ డౌన్ మనుషుల జీవన విధానంలో చాలా మార్పులు తీసుకొచ్చింది. ఆహారం,నిద్ర,అలవాట్లు అన్నింటిపై ప్రభావం చూపుతోంది. ఇంట్లో ఖాళీగా కూర్చొంటుండటంతో.. క… Read More
చంద్రబాబు డిమాండ్ కు ఓకే చెప్పిన జగన్.. ఈసారి వారికి ఫుల్ హ్యాపీ...ఏపీలో ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, పింఛన్ల విషయంలో ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పెన్షనర్ల పింఛన్లలో కోత విధించకుండా పూర్తిగా ఇవ్వాలని ప్రభుత్వం … Read More
కరోనా విలయం: హిందూ-ముస్లిం తేడాలు.. రోగానికి, రక్తానికి మతం ఉంటుందా? కేజ్రీవాల్ ఏమన్నారంటే..ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా భారత్లో కరోనా మహమ్మారికి మతం రంగులు అద్దుతున్నారంటూ ఇంటా, బయటా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మార్చిలో మర్కజ్ ప్రార్థనలు… Read More
Coronavirus: కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ ఎంపీ అకౌంట్ బ్లాక్, ట్విట్టర్ భారత ద్రోహి, తబ్లీగి జీహాదీలు!బెంగళూరు/ న్యూఢిల్లీ: కరోనా వైరస్ (COVID 19) భారత్ లో ఎక్కువగా వ్యాపించడానికి తబ్లీగి జమాత్ జీహాదీలు కారణం అని ఆరోపిస్తూ కేంద్ర మాజీ మంత్రి, ఉత్తర కన్… Read More
కర్నూల్లో కరోనా స్టేజ్ 4 ?- వైసీపీ ఎంపీ కుటుంబంలో ఆరుగురికి పాజిటివ్- నలుగురు డాక్టర్లే..ఏపీలో అత్యధిక కరోనా వైరస్ కేసులు నమోదవుతున్న కర్నూలు జిల్లాలో మరో సంచలనం చోటు చేసుకుంది. ఇప్పటికే జిల్లాలో 279 కరోనా కేసులు నమోదు కాగా... తాజాగా ఏకంగా… Read More
0 comments:
Post a Comment