ఏపి మంత్రివర్గం సంచలన నిర్ణయం తీసుకుంది. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు (ఈడబ్ల్యూఎస్)లకు ఇచ్చే 10 శాతం కోటాను అమలు చేయాలని నిర్ణయించింది. అందులోని పది శాతం రిజర్వేషన్లలో 5 శాతం కాపులకు, మిగతా 5 శాతం ఇతర అన్ని అగ్రకులాల పేదలకు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ అంశంపై సమగ్రంగా చర్చించి విధివిధానాలను అసెంబ్లీ ముందుకు తీసుకురావాలని ముఖ్యమంత్రి
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2T5xPjt
కాపులకు 5 శాతం రిజర్వేషన్లు : ఈడబ్ల్యూఎస్ కోటా లో సగం : అమలు సాధ్యాసాధ్యాల పై కసరత్తు..!
Related Posts:
వరంగల్ సెంట్రల్ జైలుకు శ్రీనివాస రెడ్డి .. 14 రోజుల రిమాండ్ .. నేడు కస్టడీ పిటీషన్ వేసే అవకాశంహజీపూర్ లో బాలికల జీవితాలను ఛిద్రం చేసిన సైకో కిల్లర్ శ్రీనివాసరెడ్డిని వరంగల్ సెంట్రల్ జైలు కు తరలించారు. హజీపూర్ లో ముగ్గురు బాలికల హత్య కేసులో కీలక… Read More
ఫలితాలు రాకముందే ప్రమాణ స్వీకారానికి ముహూర్తం పెట్టుకున్న చంద్రబాబు, జగన్ వైఖరిపై మీ కామెంట్ ఏంటి?పిల్ల పుట్టకముందే కుల్ల కుట్టారన్న సామెతను తలపిస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు. ఎన్నికల ఫలితాలు ఇంకా రాలేదు. గెలుస్తారో లేదో తెలియదు అయినా టీడీపీ, వ… Read More
సుప్రీం త్రిసభ్య కమిటీ ఎదుట హాజరైన సీజేఐఢిల్లీ : సుప్రీంకోర్టు మాజీ మహిళా ఉద్యోగి చేసిన లైంగిక వేధింపుల ఆరోపణల కేసులో చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ త్రిసభ్య కమిటీ ఎదుట హాజరయ్యారు. ఆరోపణల్లో నిజా… Read More
చార్మినార్ ఓకేనా?.. రాలి పడిన మినార్ తుక్డా (వీడియో)హైదరాబాద్ : భాగ్యనగరపు మణిహారం.. చారిత్రక కట్టడం చార్మినార్ ను చూసేందుకు దేశవిదేశీ పర్యాటకులు పెద్దసంఖ్యలో తరలివస్తుంటారు. టూరిస్టులకు సరికొత్త అనుభూత… Read More
నీ అయ్యకు రాజకీయ భిక్ష పెట్టింది నేనే .. నన్నే బఫూన్ అంటావా ... కేటీఆర్ పై ఫైర్ అయిన వీహెచ్కేటీఆర్ , గ్లోబరీనా , మధ్యలో పెద్దమ్మ తల్లి వివాదం చిలికి చిలికి గాలివానలా మారుతుంది.ఒకరిపై ఒకరు మాటల తూటాలు పేలుస్తున్నారు. నువ్వెంత అంటే నువ్వెంత అం… Read More
0 comments:
Post a Comment