ఆంధ్రప్రదేశ్లో కరోనా మహమ్మారి వ్యాప్తి క్రమంగా తగ్గుతోందని భావించినా, సెకండ్ వేవ్ భయాలు అందరిలో గుబులు పెంచుతోంది. ఇప్పటికే కరోనా బారినపడి ఏపీలో ఏడు వేల మంది ప్రాణాలు కోల్పోగా, అందులో ప్రముఖ రాజకీయ నేతలు కూడా ఉన్నారు. తాజాగా రెండోసారి కరోనా కాటుకు గురైన టీడీపీ ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు ఆరోగ్య పరిస్థితి విషమంగా మారింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2JGhQZp
ఏపీలో కరోనా విలయం: విషమంగా టీడీపీ ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు ఆరోగ్యం -రెండోసారి కరోనా సోకడంతో
Related Posts:
కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు 11సార్లు సర్జికల్ స్ట్రైక్స్..! మోదీకి 150 సీట్లు దాటవన్నకేసీఆర్..!మిర్యాలగూడ/హైదరాబాద్ : దేశంలో ఈ ఎన్నికల్లో బీజేపీ 150 సీట్లు కూడా దాటవని టీఆర్ఎస్ అధినేత చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు. జాతీయ పార్టీ కాంగ్రెస్ కు … Read More
జ్ఞానయోగము - సాధనభక్తి పండితే హృదయమంతా ప్రేమతో నిండి ఉంటుంది. అంటే సూక్ష్మాహంకారమున్న హృదయం లోకే ప్రేమ చొచ్చుకు పోతుంది. అలా సగం భౌతికంలా ఉండే హృదయంలో అహంకారం ప్రేమతో … Read More
యాక్టర్..పార్టనర్ : పవన్ ను జగన్ పేరుతో పిలవరా :పొలిటిషియన్ గా గుర్తించరా : ఎందుకంటే..!వైసిపి అధినేత జగన్ కొంత కాలంగా జనసేన అధినేత పవన్ ను ఎక్కడా పేరు పెట్టి ప్రస్తావించటం లేదు. కేవలం పవన్ ను యాక్టర్..చంద్రబాబు పార్టనర్ అ… Read More
భార్య పోరు పడలేక.. 62 ఏళ్లు మూగ,చెవిటివాడిగా నటించిన భర్త..! ఆస్కార్ కు మించి అవార్డ్ ఇవ్వొచ్చు.!!అమెరికా/హైదరాబాద్ : భార్య మాటలు వినపడినా వినపడనట్లుగా, ఆమెతో మాట్లాడకుండా 62 ఏళ్లు చెవిటి, మూగవాడిగా నటించిన ఆ భర్తకు ‘ఆస్కార్' ఇచ్చినా తక్కువే. ఇంత… Read More
గులాబీ మంత్రులకు, నేతలకు ప్రగతి భవన్ నుండి హెచ్చరికలు .. రీజన్ ఇదేతెలంగాణలో జరగనున్న లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో అడ్డు అదుపు లేకుండా మాట్లాడుతున్న టిఆర్ఎస్ పార్టీ మంత్రులకు, ముఖ్య నేతలకు గులాబీ బాస్ కెసిఆర్ హెచ్చరికలు … Read More
0 comments:
Post a Comment