ఆంధ్రప్రదేశ్లో కరోనా మహమ్మారి వ్యాప్తి క్రమంగా తగ్గుతోందని భావించినా, సెకండ్ వేవ్ భయాలు అందరిలో గుబులు పెంచుతోంది. ఇప్పటికే కరోనా బారినపడి ఏపీలో ఏడు వేల మంది ప్రాణాలు కోల్పోగా, అందులో ప్రముఖ రాజకీయ నేతలు కూడా ఉన్నారు. తాజాగా రెండోసారి కరోనా కాటుకు గురైన టీడీపీ ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు ఆరోగ్య పరిస్థితి విషమంగా మారింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2JGhQZp
ఏపీలో కరోనా విలయం: విషమంగా టీడీపీ ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు ఆరోగ్యం -రెండోసారి కరోనా సోకడంతో
Related Posts:
14న సొంతింటికి జగన్ : గృహప్రవేశానికి కేసీఆర్ కు ఆహ్వానం : హోదాకు మద్దతు లేఖతో...!వైసిపి- టిఆర్యస్ రాజకీయాలు ఇక అమరావతి కేంద్రంగా కొనసాగనున్నాయి. ఏపి రాజధాని కేంద్రంగా జగన్ కొత్తగా వైసిపి కార్యాలయం..ఇంటిని నిర్మించుకున్న… Read More
కొలువుదీరనున్న అసెంబ్లీ... అమరవీరులకు కేసీఆర్ నివాళిహైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ రెండోసారి కొలువుదీరనుంది. శాసనసభ సమావేశాల్లో భాగంగా ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. గురువారం నుంచి నాలుగు రోజుల … Read More
సీఎల్పీ నేతగా ఆ ఇద్దరిలో ఒకరికి అవకాశం..! మరికొద్ది సేపట్లో ప్రకటన..!!హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ ఏ పని చేసినా ఆచితూచి చేస్తుంటుంది. అది కొన్ని సందర్బాల్లో అనూకూ ఫలితాలను ఇస్తే మరి కొన్ని సందర్బాల్లో ప్రతికూల ఫలి… Read More
సీబీఐ కొత్త డైరెక్టర్ తేలేది ఆనాడే...! 24న హై పవర్ కమిటీ భేటీఢిల్లీ : సీబీఐ కొత్త డైరెక్టర్ నియామకంపై ఈనెల 24న హై పవర్ కమిటీ భేటీ కానుంది. ఇటీవల సీబీఐలో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్న నేపథ్యంలో నయా డైరెక్టర్ ఎవర… Read More
ముసుగు తొలిగిపోయింది : ఏపికి ఇస్తే మాకూ కావాలన్నారు : అందుకే జగన్ తో భేటీ..!ఫెడరల్ ఫ్రంట్ ప్రయత్నాలు..జగన్ -కేటీఆర్ భేటీ పై ఏపి ముఖ్యమంత్రి..టిడిపి అధినేత చంద్రబాబు మండిపడ్డారు. బీజేపి అజెండా అమలు చేసేందుకే ఫెడరల్ … Read More
0 comments:
Post a Comment