Thursday, December 3, 2020

ఏపీలో కరోనా విలయం: విషమంగా టీడీపీ ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు ఆరోగ్యం -రెండోసారి కరోనా సోకడంతో

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి వ్యాప్తి క్రమంగా తగ్గుతోందని భావించినా, సెకండ్ వేవ్ భయాలు అందరిలో గుబులు పెంచుతోంది. ఇప్పటికే కరోనా బారినపడి ఏపీలో ఏడు వేల మంది ప్రాణాలు కోల్పోగా, అందులో ప్రముఖ రాజకీయ నేతలు కూడా ఉన్నారు. తాజాగా రెండోసారి కరోనా కాటుకు గురైన టీడీపీ ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు ఆరోగ్య పరిస్థితి విషమంగా మారింది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2JGhQZp

Related Posts:

0 comments:

Post a Comment