న్యూఢిల్లీ: భారతదేశంలో త్వరలోనే కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా అన్నారు. గురువారం ఓ మీడియా సంస్థతో జరిగిన ముఖాముఖిలో ఆయన మాట్లాడారు. కరోనా వ్యాక్సిన్ పరీక్షలు చివరి దశకు చేసుకున్న నేపథ్యంలో డిసెంబర్ నెలాఖరులో లేక జనవరి ప్రారంభంలో అందుబాటులోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/36AYI8h
ఈ నెలలోనే కరోనా వ్యాక్సిన్కు అనుమతులు: ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా
Related Posts:
toolkit case: దిశ రవి అరెస్టును ఖండించిన రైతు సంఘాలు -ఈనెల 18న రైల్ రోకోకేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాలంటూ దేశ రాజధాని ఢిల్లీలో రైతులు చేస్తోన్న నిరసనలు సోమవారంతో 82వ రోజు పూర్తయింది. కాగా, ఈ ఉద్యమంల… Read More
సుబ్రహ్మణ్య స్వామి కథ ఏంటి.. స్కంద షష్ఠి ఎందుకు జరుపుకుంటారు..?డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హ… Read More
నిమ్మగడ్డ మరో సంచలనం -జగన్ సమ్మతితో ZPTC, MPTC ఎన్నికల షెడ్యూల్? -అత్యంత సంక్లిష్టంఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి వరుసగా సంచలనాలు చోటుచేసుకుంటున్నాయి. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్తో వైరి వైఖరికి… Read More
రాత్రికి రాత్రి పెను మార్పు: తెలంగాణ గవర్నర్ తమిళిసైకి కీలక బాధ్యతలు: రాష్ట్రపతి భవన్ ఉత్తర్వులుహైదరాబాద్: దేశ రాజధానిలో రాత్రికి రాత్రి కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. తెలంగాణ గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ కీలక బాధ్యతలను అందుకున్నారు. ఈ మ… Read More
శ్రీ సుబ్రహ్మణ్యస్వామి అష్టోత్తర శతనామావళిడా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హ… Read More
0 comments:
Post a Comment