అమరావతి: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణ రాష్ట్ర సమితితో కలిసి వస్తే తమకే లాభమని తెలుగుదేశం పార్టీ నేత, విజయవాడ ఎంపీ కేశినేని నాని బుధవారం అన్నారు. ఈ రోజు తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ తనయుడు, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావుతో వైసీపీ అధినేత జగన్ భేటీ అయిన విషయం తెలిసిందే.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2MhOtK0
బాబు చెప్పిందే జరుగుతోంది: జగన్ ఒంటరి ఐతే 130 సీట్లు, కేసీఆర్ కలిస్తే 160 సీట్లు.. టీడీపీ లెక్కలు
Related Posts:
ఆర్టీసీలో సమ్మె సైరన్ : చర్చలు విఫలం: నేడు తేదీల ఖరారు..!ఏపి రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో సమ్మె సైరన్ మోగనుంది. ఆర్టీసి ఉద్యోగ వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఆర్టీసి కార్మిక సంఘాలు సమ్మెకు దిగుతున్నా… Read More
ఆ మూడూ లేకపోతే దుఃఖం: మనిషికి కావలసినది ఏమిటి?లోకంలో ధనంలేక కొంతమంది ఆరోగ్యం సరిగాలేక కొంతమంది చుట్టూ ఉండే వ్యక్తుల సహకారంలేక కొంతమంది బాధపడుతుంటారు. కానీ ఆ మూడు ఉన్నపుడు కూడా వ్యక్తికి ఆనందాన్ని … Read More
ట్యాంపరింగ్ దుమారం, ఈసీ సీరియస్ : సైబర్ నిపుణుడు షుజాపై ఫిర్యాదుఢిల్లీ : ఈవీఎంల ట్యాంపరింగ్ అంశం ప్రకంపనలు సృష్టిస్తోంది. 2014 నాటి ఎన్నికల్లో ఈవీఎంలు హ్యాక్ చేశారంటూ... సైబర్ నిపుణుడు సయ్యద్ షుజా చేసిన ఆరోపణలు సంచ… Read More
కేసీఆర్ రాకకు ముందు రోజే..అదే వ్యూహంతో : 13న అమరావతి సభ : జాతీయ నేతలకు బాబు ఆహ్వానం..!ప్రధాని మోదీ వ్యతిరేక పక్షాల సభ అమరావతిలో నిర్వహణకు ముహూర్తం ఖరారైంది. స్థానిక.. జాతీయ రాజకీయాలకు సమాధానం చెప్పేలా ముఖ్యమంత్రి చంద్రబాబ… Read More
వైయస్ విషయంలో.. జగన్కే తెలియని విషయం చెప్పిన ఆదినారాయణ రెడ్డి! ఆ తర్వాతే వైసీపీ నుంచి జంప్కడప: ఆంధ్రప్రదేశ్ మంత్రి, తెలుగుదేశం పార్టీ నేత ఆదినారాయణ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజంపేట తెలుగుదేశం పార్టీ శాసన సభ్యులు మేడా మల్లికార్జున ర… Read More
0 comments:
Post a Comment