Thursday, January 17, 2019

పొత్తులుండవు..! అందుకోసమేనా జగన్, కేటీఆర్ భేటీ..!

విజయవాడ : వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భేటీ చర్చానీయాంశంగా మారింది. అటు ఏపీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యం.. ఇటు లోక్ సభ ఎలక్షన్ల పర్వం వెరసి వీరిద్దరి భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తో టీడీపీ జతకట్టడం టీఆర్ఎస్ శ్రేణులు జీర్ణించుకోలేకపోయాయి. ఆ క్రమంలో ఏపీ

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2szeyLz

Related Posts:

0 comments:

Post a Comment