Monday, February 10, 2020

Adireddy Bhavani: దిశ పోలీస్‌ స్టేషన్‌లో టీడీపీ మహిళా ఎమ్మెల్యే: వైసీపీ సోషల్ మీడియాపై..!

కాకినాడ: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజమహేంద్రవరంలో ప్రారంభించిన మొట్టమొదటి దిశ పోలీస్ స్టేషన్‌లో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ ఫిర్యాదును నమోదు చేశారు. ఈ పోలీస్ స్టేషన్‌ను ప్రారంభించిన రెండో రోజే ఆమె.. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలపై కేసు పెట్టారు. వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు తనపై అసభ్యకరమైన

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2vmQi40

Related Posts:

0 comments:

Post a Comment