Thursday, January 31, 2019

హోదా సాధ‌న కోసం జేఏసి, వైసిపి- జ‌న‌సేనకు ఆహ్వానం, 11న ఢిల్లీలో దీక్ష‌: అఖిల‌ప‌క్ష భేటీలో నిర్ణయాలు

ఏపికి ప్ర‌త్యేక హోదా..విభ‌జ‌న హామీల సాధ‌న కోసం జేఏసి ఏర్పాటు చేయాల‌ని నిర్ణ‌యించారు. ఈ జేఏసి లో రాజ‌కీయ పార్టీలు..ప్ర‌జాసంఘాలు..ఉద్యోగ‌..విద్యార్ది సంఘాలతో కమిటీ ఏర్పాటు చేసి పోరాట క‌మిటీ, ఎగ్జిక్యూటివ్ క‌మిటీ ఏర్పాటు చేస్తూ నిర్ణ‌యం తీసుకున్నారు. ఈ జేఏసిలో స‌మావేశానికి హాజ‌రు కాని రాజ‌కీయా పార్టీల‌ను ఆహ్వానించాల‌ని నిర్ణ‌యిం చారు.

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2UAYmFZ

Related Posts:

0 comments:

Post a Comment