Monday, July 22, 2019

అన్నీ గ్రామాలను చింతమడకల ఎందుకు చేయరు.. కేసీఆర్‌పై మురళీధర్‌రావు గుస్సా

హైదరాబాద్ : సీఎం కేసీఆర్‌పై ఓ రేంజ్‌లో ఫైరయ్యారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు. ఆయన చేసే తుగ్గక్ చర్యలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ఆరోపించారు. ప్రజల సంక్షేమాన్ని కేసీఆర్ విస్మరించారని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్, టీఆర్ఎస్ రెండు ఒక్కటేనని సంచలన ఆరోపణలు చేశారు మురళీధర్‌రావు. వాటి ఎజెండా ఒక్కటేనని కామెంట్ చేశారు. ఇవాళ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2XTxuXI

Related Posts:

0 comments:

Post a Comment