మహాగట్భంధన్ అధికారంలోకి వస్తే ప్రతిరోజు ఒక కొత్త ప్రధానిని చూడాల్సి ఉంటుందని బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా అన్నారు. కాన్పూర్లో బూత్ స్థాయి కార్యకర్తలతో సమావేశమైన అమిత్ షా అక్కడ ప్రసంగించారు. ఇప్పటి వరకు కూడా విపక్షపార్టీలు తమ ప్రధాని అభ్యర్థి ఎవరో తేల్చుకోలేకున్నాయని ధ్వజమెత్తారు. లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అమిత్ షా కాంగ్రెస్ పార్టీ మహాకూటమిపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2DLRLCT
సోమవారం మాయావతి.. మంగళవారం అఖిలేష్: మహాకూటమి వస్తే రోజకో ప్రధానిని చూస్తామన్న అమిత్ షా
Related Posts:
లీటర్ పెట్రోల్ రూ.40కే ఇవ్వొచ్చు.. మోడీ, కేసీఆర్ కలిసి చిల్లు: రేవంత్ రెడ్డినలబై రుపాయలకు లీటర్ పెట్రోల్ పోయ్యొచ్చు అని తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. జీఎస్టీ పేరుతో ప్రధాని మోడీ 33 రూపాయలు, సీఎం కేసీఆర్ 32 రూపా… Read More
వరంగల్ మెగా టెక్స్ టైల్ పార్క్ కు వడివడిగా అడుగులు .. ఓరుగల్లుపై తెలంగాణా సర్కార్ ఫోకస్ !!వరంగల్ కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్క్ కు వడివడిగా అడుగులు పడుతున్నాయి. వరంగల్ లో దేశంలోనే అతిపెద్ద మెగా టెక్స్ టైల్ పార్కు ఏర్పాటు చేస్తామని భూ సేకరణ … Read More
ఎప్పటిలాగే ఈసారి కూడా.. ప్రశాంత వాతావరణంలో బక్రీద్: సీపీ అంజనీకుమార్త్యాగాలకు ప్రతీకైన బక్రీద్. పండుగను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్అంజనీకుమార్ విజ్ఞప్తి చేశారు. బక్రీద్ పురస్కరించుకుని… Read More
Sirisha Bandla సక్సెస్ స్టోరీ: నాడు కంటిచూపులేక రిజెక్ట్ - నేడు మువ్వన్నెల బ్యాడ్జితో సగర్వంగా..!వినువీధిలో తెలుగు తేజం. భుజాన జాతీయ జెండా బ్యాడ్జి ధరించి..కొండత ఆత్మ విశ్వాసంతో అంతరిక్షంలో విహరించారు. అంతరిక్ష యాత్రకు వెళ్లిన నాలుగో ఇండియన్గా చర… Read More
భారత్ లో 37,154 కొత్త కేసులు, 724 మరణాలు : కరోనా రెండో దశ క్షీణిస్తున్నా కొత్త భయం !!భారతదేశంలో కరోనా మహమ్మారి కేసులు గణనీయంగా తగ్గాయి. సోమవారం భారత్ తన రోజువారీ కేసులలో గణనీయమైన తగ్గుదల నమోదు చేసింది . తాజాగా 37,154 కొత్త కేసులు నమోదు… Read More
0 comments:
Post a Comment