Monday, July 22, 2019

రంగుమారిన అన్నా క్యాంటిన్లు...

టీడీపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అన్నా క్యాంటిన్ల రంగు మారుతోంది... టీడీపీ హాయంలో ఉన్న పసుపు రంగుతో పాటు ఓవైపు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు టీడీపీ వ్యవస్థాపకుడైన ఎన్టీఆర్ ఫోటోలతో ఉండేవి.. అయితే వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కర్నూలు జిల్లాలో క్యాంటిన్‌లకు ఉన్న పసుపు కలర్‌ను మార్చి వైట్ కలర్ వేస్తున్నారు. ఇదంతా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2JUOQJS

Related Posts:

0 comments:

Post a Comment