హైదరాబాద్: బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్బాస్ తెలుగు సీజన్ 5.. ప్రయాణం మరింత రసవత్తరంగా మారుతోంది. రోజులు గడుస్తున్న కొద్దీ బిగ్బాస్ హౌస్లో ఉత్కంఠభరిత వాతావరణం నెలకొంటోంది. అంచనాలకు ఏ మాత్రం అందని విధంగా కంటెస్టెంట్లు ఎలిమినేట్ అవుతున్నారు. హమీద ఖాతూన్, శ్వేతావర్మ ఎలిమినేషన్స్.. ఈ కోవకు చెందినవే. ఎప్పుడు, ఎవరి మీద ఎలిమినేషన్ వేటు పడుతుందో ఊహకు అందట్లేదంటూ నెటిజన్లు సైతం అభిప్రాయపడుతున్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3DUF1pR
Bigg Boss Nominations: ఈవారం ఎలిమినేషన్ లిస్ట్లో ఉన్నది వీరే..ఎలిమినేట్ వేటు ఎవరిపై?
Related Posts:
కొత్త సీబీఐ డైరెక్టర్ రిషికుమార్ శుక్లా ఎవరు.. కాంగ్రెస్ ఎవరు ఉండాలని కోరుకుంది..?ఢిల్లీ: సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కొత్త డైరెక్టరుగా నియమితులయ్యారు 1983 ఐపీఎస్ అధికారి రిషికుమార్ శుక్లా. ఈయన నియామకాన్ని ప్రతిపక్షనేత మల్లిక… Read More
రాష్ట్ర విభజన రాజ్యంగా విరుద్దం : పార్టీలు కలిసి పోరాడాలి : ఉండవల్లితాను నిర్వహించిన అఖిల పక్ష సమావేశం ఫలప్రదంగా జరిగిందని మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్ కుమార్ చెప్పుకొచ్చా రు. అన్ని పార్టీల నేతలు ఆసక్తితో ఈ సమా… Read More
ఆఫ్ఘానిస్తాన్-పాకిస్తాన్లో భూకంపం: రిక్టర్ స్కేలుపై తీవ్రత 6.1గా నమోదు..ఢిల్లీలో కంపించిన భూమిఆఫ్ఘానిస్తాన్లోని హిందూకుష్ పర్వత శ్రేణి కేంద్రంగా భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 6.1గా నమోదైంది. దీని ప్రభావం దేశరాజధాని ఢిల్… Read More
కొత్త సీబీఐ డైరెక్టరుగా మధ్యప్రదేశ్ మాజీ డీజీపీ రిషికుమార్ శుక్లా నియామకంఢిల్లీ: గత కొద్దిరోజులుగా కొత్త సీబీఐ డైరెక్టర్ నియామకం పై మల్లగుల్లాలు పడుతున్న కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు కొత్త బాస్ను నియమించింది. మధ్యప్రదేశ్ మా… Read More
ప్రమాదం: పట్టాలు తప్పిన సీమాంచల్ ఎక్స్ప్రెస్ రైలు బోగీలు, ఆరుగురు మృతిపాట్నా: బీహార్ రాష్ట్రంలో రైలు ప్రమాదం జరిగింది. జోగ్బాణి - ఆనంద్ విహార్ టెర్మినల్ సీమాంచల్ ఎక్స్ప్రెస్ రైలుకు చెందిన తొమ్మిది బోగీలు పట్టాలు తప్పాయి… Read More
0 comments:
Post a Comment