Saturday, May 15, 2021

దేశంలో మూడో రోజూ తగ్గిన కరోనా కొత్త కేసులు, స్వల్పంగా పెరిగిన మరణాలు, రికవరీనే బిగ్ రిలీఫ్

న్యూఢిల్లీ: దేశంలో కరోనావైరస్ కేసులు వరుసగా మూడో రోజూ తగ్గాయి. అయితే, కొత్తగా నమోదైన కరోనా కేసులు 4 లక్షలలోపే నమోదైనప్పటికీ.. మరణాలు మాత్రం స్వల్పంగా పెరిగాయి. మరోసారి కరోనా మరణాలు 4వేలకుపైగానే నమోదయ్యాయి. కొత్తగా నమోదైన కేసుల కంటే కరోనా నుంచి కోలుకుంటున్నవారి సంఖ్యే ఎక్కువగా ఉండటం ఊరటనిచ్చే అంశం.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3tX0GZa

Related Posts:

0 comments:

Post a Comment