న్యూఢిల్లీ: దేశంలో కరోనావైరస్ కేసులు వరుసగా మూడో రోజూ తగ్గాయి. అయితే, కొత్తగా నమోదైన కరోనా కేసులు 4 లక్షలలోపే నమోదైనప్పటికీ.. మరణాలు మాత్రం స్వల్పంగా పెరిగాయి. మరోసారి కరోనా మరణాలు 4వేలకుపైగానే నమోదయ్యాయి. కొత్తగా నమోదైన కేసుల కంటే కరోనా నుంచి కోలుకుంటున్నవారి సంఖ్యే ఎక్కువగా ఉండటం ఊరటనిచ్చే అంశం.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3tX0GZa
దేశంలో మూడో రోజూ తగ్గిన కరోనా కొత్త కేసులు, స్వల్పంగా పెరిగిన మరణాలు, రికవరీనే బిగ్ రిలీఫ్
Related Posts:
నూతన ఎన్నికల కమిషనర్గా అనూప్ చంద్ర పాండే నియామకం -యూపీ కేడర్ ఐఏఎస్, బీజేపీకి ఇష్టుడుభారత ఎన్నికల సంఘం (ఈసీఐ)లో నూతన ఎన్నికల కమిషనర్ గా అనూప్ చంద్ర పాండే నియమితులయ్యారు. ఉత్తరప్రదేశ్ కేడర్, 1984 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన పాండే, ఉత్తరప్… Read More
తెలంగాణలో మరో 72 గంటలపాటు వానలు: పలు ప్రాంతాల్లో అతిభారీ వర్షాలుహైదరాబాద్: రెండు రోజుల ఆలస్యంగా కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు.. దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ప్రవేశిస్తున్నాయి. మరో రెండు మూడు రోజుల్లో తెలుగు ర… Read More
UN సెక్రటరీ జనరల్గా గుటెరస్ కొనసాగింపునకు ఐరాస భద్రతా మండలి ఆమోదం, 10 మంది పోటీ పడినా..ప్రపంచ శాంతి, భద్రత కోసం ఏర్పాటైన ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ ఐక్యరాజ్యసమితి(యూఎన్)కు సంబంధించి మరో కీలక నిర్ణయం వెలవడింది. ఐరాసకు చీఫ్ గా భావించే స… Read More
ఘోరం: జేసీబీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు -15మంది దుర్మరణం, 24 మందికి గాయాలుఉత్తరప్రదేశ్ లో మంగళవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. వేగంగా ప్రయాణించిన ఆర్టీసీ బస్సు.. ఎదురుగా వచ్చిన జేసీబీ వాహనాన్ని ఢీకొట్టి, పల్టీ కొట… Read More
మోదీ మెడలు ఇంకా వంచుదాం -ఫ్రీ వ్యాక్సిన్ -ఇక మారటోరియంపై పోరాడుదాం: 12 మంది సీఎంలకు స్టాలిన్ లేఖలుసుప్రీంకోర్టు మొట్టికాయలు, రాష్ట్రాల వినతులు, ప్రతిపక్షాల విమర్శలు, సామాన్యుల ఛీత్కారాలు.. కారణం ఏదైనప్పటికీ జాతీయ టీకా విధానాన్ని మోదీ సర్కారు మార్చు… Read More
0 comments:
Post a Comment