న్యూఢిల్లీ: దేశంలో కరోనావైరస్ కేసులు వరుసగా మూడో రోజూ తగ్గాయి. అయితే, కొత్తగా నమోదైన కరోనా కేసులు 4 లక్షలలోపే నమోదైనప్పటికీ.. మరణాలు మాత్రం స్వల్పంగా పెరిగాయి. మరోసారి కరోనా మరణాలు 4వేలకుపైగానే నమోదయ్యాయి. కొత్తగా నమోదైన కేసుల కంటే కరోనా నుంచి కోలుకుంటున్నవారి సంఖ్యే ఎక్కువగా ఉండటం ఊరటనిచ్చే అంశం.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3tX0GZa
Saturday, May 15, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment