Friday, September 17, 2021

ప్రపంచ శాంతికి విఘాతంగా రాడికలైజేషన్: ఆప్ఘనిస్థానే రుజువంటూ ఎస్‌సీవో మీట్‌లో ప్రధాని మోడీ

న్యూఢిల్లీ: తజకిస్థాన్ రాజధాని దుషన్‌బేలో జరుగుతున్న షాంఘై సహకార సంస్థ-(ఎస్‌సీవో) సమావేశంలో నరేంద్ర మోడీ వర్చవల్‌గా పాల్గొని ప్రసంగించారు. ఆప్ఘనిస్థాన్ పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేశారు. పెరుగుతున్న తీవ్రవాదం ప్రపంచ దేశాల శాంతికి అతిపెద్ద సవాలుగా మారిందని అన్నారు. శాంతిభద్రలతో దేశాల మధ్య నమ్మకాన్ని నెలకొల్పే విషయంలో తీవ్రవాదం పెద్ద సమస్యగా నిలిచిందని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఆప్ఘనిస్థాన్‌లో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3hJjvvj

Related Posts:

0 comments:

Post a Comment