న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మరోసారి భేటీ కానున్నారు. సోమవారం సాయంత్రం 4 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎంలతో మాట్లాడనున్నారు. కరోనా వ్యాక్సిన్ పంపిణీకి దేశం సిద్ధమవుతున్నవేళ ముఖ్యమంత్రులతో ప్రధాని సమావేశం కానుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పటికే సీరం ఇనిస్టిట్యూట్, భారత్ బయోటెక్లు రూపొందించిన కోవిషీల్డ్, కోవాగ్జిన్ వ్యాక్సిన్ల అత్యవసర వినియోగానికి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Ld18lz
ముఖ్యమంత్రులతో ప్రధాని మోడీ సమావేశం 11న: వ్యాక్సినేషన్ పైనే ప్రధాన చర్చ!
Related Posts:
ప్రజాస్వామ్య దేశాల్లో పడిపోయిన భారత్ ర్యాంకు.. ఆందోళనలు, నిరసనలే కారణంఢిల్లీ: ప్రజాస్వామ్య దేశాల సూచికలో భారత్ ర్యాంకు ప్రపంచదేశాలతో పోలిస్తే 10 స్థానాల కిందకు పడిపోయింది.ప్రజాస్వామ్య దేశాల సూచికలో భారత్ 51వ స్థానంలో నిల… Read More
ఇంట్రెస్టింగ్: ట్యాక్స్, సెస్ మధ్య తేడా ఏంటీ..?ట్యాక్స్ అంటే పన్ను, సెస్ అంటే సుంకం.. వినడానికి ఒకేలా ఉన్న కానీ వీటి మధ్య సారుప్యత ఉంది. ట్యాక్స్ అంటే ఓ వ్యక్తి ఆదాయంలో చెల్లించాల్సిన భాగం, ఇది ప్ర… Read More
గుజరాతీ అమ్మాయిలపై అత్యాచారం కేసు: పీకల్లోతులో నిత్యానంద: ఇంటర్పోల్ ఎంట్రీ.. !అహ్మదాబాద్: వివాదాస్పద స్వామిజీ నిత్యానంద పీకల్లోతు కష్టాల్లో పడ్డారు. ఇద్దరు గుజరాతీ అమ్మాయిలను తన ఆశ్రమంలో నిర్బంధించి, అత్యాచాారానికి పాల్పడ్డారంటూ… Read More
అటునుంచి నరుక్కొస్తున్న టీడీపీ.. సీఎం, స్పీకర్ను టార్గెట్ చేస్తూ.. దాడులు, బెదిరింపులపై ఫిర్యాదు..వైసీపీ సర్కారును, సీఎం జగన్ ను ఇరుకున పెట్టడానికి తనకున్న అన్ని ఆప్షన్లను వాడుకుంటోంది ప్రతిపక్ష టీడీపీ. మూడు రాజధానుల వ్యవహారంలో మండలిలో చుక్కలుచూపిం… Read More
గగన్యాన్ మిషన్: నింగిలోకి ఆమెను పంపనున్న ఇస్రో..ఇంతకీ ఎవరామే?బెంగళూరు: ఆమె మాట్లాడగలదు.. ఆమె మనుషులను గుర్తుపట్టగలదు.. అంతేకాదు అంతరిక్షంలో వ్యోమగాములు ఎలా వ్యవహరిస్తారో కూడా చేసి చూపించగలదు... అంతేకాదు సమావేశాల… Read More
0 comments:
Post a Comment