న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మరోసారి భేటీ కానున్నారు. సోమవారం సాయంత్రం 4 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎంలతో మాట్లాడనున్నారు. కరోనా వ్యాక్సిన్ పంపిణీకి దేశం సిద్ధమవుతున్నవేళ ముఖ్యమంత్రులతో ప్రధాని సమావేశం కానుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పటికే సీరం ఇనిస్టిట్యూట్, భారత్ బయోటెక్లు రూపొందించిన కోవిషీల్డ్, కోవాగ్జిన్ వ్యాక్సిన్ల అత్యవసర వినియోగానికి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Ld18lz
ముఖ్యమంత్రులతో ప్రధాని మోడీ సమావేశం 11న: వ్యాక్సినేషన్ పైనే ప్రధాన చర్చ!
Related Posts:
బద్ధ విరోధి కలిసి భోజనం.. అంతలోనే నిప్పుల వర్షం.. దీదీ-షా లంచ్ ఫొటోలు వైరల్నిప్పు-ఉప్పు ఎదురుపడితే ఎలా ఉంటుంది? చిటపటలతో మొదలై భగ్గున మంటపుడుతుంది. కానీ ఇవాళొక అరుదైన దృశ్యం చోటుచేసుకుంది. నిత్యం నిదారోపణలు చేసుకూంటూ బద్ధ శత్… Read More
అత్తారింటికెళ్లాడు.. అత్తామామలను సంతోషపెట్టాడు.. చివరికి కాబోయే భార్య గొంతుకోశాడుభువనేశ్వర్: ఒడిశా రాష్ట్రంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. తనకు కాబోయే భార్యపై దాడి చేసిన యువకుడు.. బ్లేడుతో చీల్చుతూ తీవ్రంగా గాయపర్చాడు. వెంటనే ఇతర కుటు… Read More
కడప జైలు స్పెషల్ .. దేశంలోనే తొలి స్కిల్ డెవలప్మెంట్ యూనిట్ ..శంకుస్థాపన చేసిన హోం మంత్రికడప కారాగారంలో దేశంలోని తొలి స్కిల్ డెవలప్మెంట్ యూనిట్ కు శంకుస్థాపన చేశారు హోం శాఖా మంత్రి మేకతోటి సుచరిత . రాష్ట్రంలోని అన్ని జైళ్లలో సంస్కరణలు తీసు… Read More
రేపు చిరంజీవి ఇంటిని ముట్టడించబోతున్నారా.. జేఏసీ కన్వీనర్ ఏమంటున్నారు..ఈ నెల 29న టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఇంటిని అమరావతి పరిరక్షణ సమితి ముట్టడించబోతోందన్న ప్రచారంపై జేఏసీ కన్వీనర్ గద్దె తిరుపతిరావు స్పందించారు. సోషల్ … Read More
మార్చి 4న ఏపీ కేబినెట్ భేటీ... అజెండా ఏంటంటేఏపీ క్యాబినెట్ భేటీ కాబోతుంది . మార్చి 4వ తేదీన ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ సమావేశం కానుంది. అమరావతిలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన ఉదయం … Read More
0 comments:
Post a Comment