న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ పుట్టినరోజును సందర్భంగా శుక్రవారం భారత్ వ్యాక్సినేషన్లో ప్రపంచ రికార్డును సృష్టించింది. ఒక రోజులో ఏకంగా 2.5 కోట్ల వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేసింది. ఈ సెప్టెంబర్ 17 నాటికి ప్రధాని నరేంద్ర మోడీ 71వ పడిలోకి చేరుకున్నారు. మోడీ పుట్టినరోజును పురస్కరించుకుని బీజేపీ భారీ కార్యక్రమాలను చేపట్టింది. సేవా ఔర్ సమర్పణ్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3ziNdNN
మోడీ బర్త్డే: సెకనుకు 466 మందికి వ్యాక్సిన్, 2.5 కోట్ల డోసుల పంపిణీతో భారత్ వరల్డ్ రికార్డ్
Related Posts:
భారత్కూ, ప్రధాని మోడీకి WHO థ్యాంక్స్- కరోనాపై పోరులో సాయానికి...కరోనా మహమ్మారి ప్రభావం మొదలయ్యాక దాన్ని ఎదుర్కొనే విషయంలో ప్రపంచంలోని చాలా దేశాల కంటే ముందున్న భారత్పై అంతర్జాతీయంగా ప్రశంసల జల్లు కురుస్తోంది. ముఖ్య… Read More
గోల్ఫ్ ఆడుతున్నప్పుడు డోనల్డ్ ట్రంప్పై దాడి చేస్తామని హెచ్చరించిన ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమైనీగత ఏడాది ఇరాన్ మిలటరీ కమాండర్, మేజర్ జనరల్ కాసిం సులేమానీ హత్యకు ప్రతీకారంగా అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్పై దాడి చేయాలంటూ పిలుపునిచ్చిన ఒక… Read More
Union Budget 2021: వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగస్తులకు బడ్జెట్లో గుడ్ న్యూస్..?రానున్న బడ్జెట్లో వర్క్ ఫ్రమ్ హోం చేసే వేతన ఉద్యోగస్తులకు ప్రభుత్వం కాస్త ఊరట కల్పించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కరోనావైరస్తో దేశం లాక్డౌన్లోకి వె… Read More
Union Budget 2021: సామాన్యుడి బడ్జెట్గా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..?మరి కొద్ది రోజుల్లో కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. అయితే కేంద్రం బడ్జెట్ ప్రవేశపెడుతోందని చెప్పగానే ముందుగా సా… Read More
ఎవరి ప్రాపకం కోసం ఎన్నికలు .. ఎస్ఈసీ నిమ్మగడ్డపై విరుచుకుపడిన స్పీకర్ తమ్మినేని సీతారాంఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ చేయడం పెద్ద దుమారంగా మారింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమే… Read More
0 comments:
Post a Comment