న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ పుట్టినరోజును సందర్భంగా శుక్రవారం భారత్ వ్యాక్సినేషన్లో ప్రపంచ రికార్డును సృష్టించింది. ఒక రోజులో ఏకంగా 2.5 కోట్ల వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేసింది. ఈ సెప్టెంబర్ 17 నాటికి ప్రధాని నరేంద్ర మోడీ 71వ పడిలోకి చేరుకున్నారు. మోడీ పుట్టినరోజును పురస్కరించుకుని బీజేపీ భారీ కార్యక్రమాలను చేపట్టింది. సేవా ఔర్ సమర్పణ్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3ziNdNN
Friday, September 17, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment