Tuesday, September 28, 2021

బలపరీక్ష జరపాల్సిందే: అమరీందర్ సింగ్ వర్గం డిమాండ్.. మింగుడుపడని విషయమే..?

పంజాబ్‌ పీసీసీ చీఫ్ పదవీకి సిద్దు రాజీనామాతో కలకలం నెలకొంది. ఆయనకు మద్దతుగా మంత్రి, ఎమ్మెల్యేలు.. రాజీనామా చేశారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ మాత్రం సిద్దూ రాజీనామాను ఆమోదించలేమని తేల్చిచెప్పింది. ఆప్ నేత ఒకరు కూడా 72 గంటల్లో సిద్దూ.. కాంగ్రెస్ గూటికి చేరుకుంటారని కామెంట్ చేశారు. ఈ క్రమంలో మాజీ సీఎం అమరీందర్ సింగ్ వర్గం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3ui5IAY

0 comments:

Post a Comment