Wednesday, February 26, 2020

ఆ సర్వే చేస్తున్న టీచర్లకు చేదు అనుభవం.. ఎన్‌ఆర్‌సీగా భావించి అడ్డుకున్న స్థానికులు

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన నిరక్షరాస్యత నిర్మూలన సర్వే కార్యక్రమం ఇద్దరి టీచర్లకు చేదు అనుభవాన్ని మిగిల్చింది. 18 ఏళ్లకు పైబడి నిరక్షరాస్యత కలిగి ఉన్న వారిని లెక్కించాల్సిందిగా తెలంగాణ ప్రభుత్వం భావించింది. ఈ ప్రక్రియ 10 రోజుల్లోగా పూర్తి చేయాలంటూ ఆదేశాలు ఇచ్చింది. ఈ క్రమంలోనే ఇద్దరు టీచర్లు సర్వే కోసం చాంద్రాయణగుట్టకు ప్రాంతానికి వెళ్లారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3c8zP4s

Related Posts:

0 comments:

Post a Comment