Wednesday, February 26, 2020

జీవో 107పై టీడీపీ యాక్షన్ ప్లాన్ .. మూడు రోజుల పాటు కార్యాచరణ

ఏపీ ప్రభుత్వం రాజధాని అమరావతిని టార్గెట్ చేస్తూ తీసుకున్న నిర్ణయం , జారీ చేసిన జీవోపై టీడీపీ పోరాటం చెయ్యాలని నిర్ణయం తీసుకుంది .పేదలందరికీ ఇళ్లు కార్యక్రమంలో భాగంగా రాజధాని పరిధిలో సేకరించిన భూములను నిరుపేదలకు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్న సర్కార్ పంపిణీకి సంబంధించి జీవో 107 విడుదల చేసింది. సీఎం జగన్ తీసుకున్న నిర్ణయం రాజధాని

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2waVpVi

0 comments:

Post a Comment