రోమ్లోని వాటికన్లో జరిగే ప్రపంచ శాంతి సమావేశానికి హాజరయ్యేందుకు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంఈఏ) అనుమతి నిరాకరించడంపై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సెప్టెంబర్ 30 న ఉప ఎన్నికలు జరగనున్న నేపధ్యంలో భబానీపూర్ అసెంబ్లీ ఉప ఎన్నికల ప్రచారంలో మమతా బెనర్జీ ప్రధాని మోడీపై విరుచుకుపడ్డారు . మీరు ఎన్ని చోట్లకు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3APj1eY
తాలిబన్ బీజేపీ; మోడీ యూఎస్ వెళ్ళొచ్చు, నేను ఇటలీ వెళ్ళొద్దా? తనను ఎవరూ ఆపలేరన్న మమత
Related Posts:
ఇండియన్ ఆర్మీలో 40 టెక్నికల్ గ్రాడ్యుయేట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలభారత ఆర్మీలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్లో భాగంగా 40 టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్సు పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హులై… Read More
అతిగా మూత్రం పోస్తోందని చిన్నారి జననాంగాల్లో ... హైదరాబాద్ డే కేర్ సెంటర్లో అమానుషం !లక్షల్లో జీతాలు సంపాదిస్తున్నామని పిల్లల ఆలనాపాలనా పట్టించుకోకుండా బేబీ కేర్ సెంటర్లలో వదిలి పెడుతున్న తల్లిదండ్రులకు షాకింగ్ న్యూస్. బేబీ కేర్ సెంటర్… Read More
నడకపై అధ్యయనానికి రూ.16.44 కోట్ల నిధులులండన్ : వినడానికి వింతగా ఉన్నా ఇది నిజం. మనుషులు ఎలా నడుస్తున్నారో తెలుసుకునేందుకు అక్షరాలా రూ.16.44కోట్ల ఖర్చు చేసేందుకు బ్రిటన్ ప్రభుత్వం ముందుకొచ్… Read More
టిక్ టాక్ పిచ్చి ఫ్రెండ్ ప్రాణం తీసింది!ఢిల్లీ : చైనీస్ యాప్ టిక్ టాక్ గురించి తెలియని యూత్ లేరు. ఈ యాప్ కారణంగా పాపులారిటీ కోసం పాకులాడుతూ యువత చెడిపోతోందని అందుకే దాన్ని బ్యాన్ చేయాలన్న డి… Read More
బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ సంచలనం ... టీఆర్ఎస్ లో చేరతా కానీ కండిషన్స్ అప్లైతెలంగాణా రాష్ట్రంలో బీజేపీ నుండి గెలిచినా ఏకైక ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు .టీఆర్ఎస్లోకి వెళ్లేందుకు తాను సిద్ధమంటూ గోషామహాల్ బీజేపీ ఎ… Read More
0 comments:
Post a Comment