Saturday, September 25, 2021

వైసీపీ డబుల్ గేమ్ బట్టబయలు-కేంద్రంలో వాటికి మద్దతు-రాష్ట్రంలో భారత్ బంద్ కు సపోర్ట్

ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం జగన్ కేంద్రంలోని ఎన్డీయే సర్కారుతో సంబంధాలను అమాంతం పెంచుకున్నారు. రాష్ట్ర అవసరాలో, తన అవసరాలో తెలియదు కానీ ఎన్టీయే సర్కార్ అడిగింతే తడవుగా ప్రతీ దానికీ తలూపడం నేర్చుకున్నారు. ఇదే క్రమంలో రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్ధుల గెలుపుకు మద్దతు పలికిన వైఎస్ జగన్..

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3CJicEX

Related Posts:

0 comments:

Post a Comment