హైదరాబాద్ : కలప స్మగర్లకు ఇక కష్టకాలమే. రాష్ట్ర ప్రభుత్వం కన్నెర్రజేయడంతో వాళ్ళ ఆటలకు అడ్డుకట్ట పడనుంది. అడవులను సంరక్షించడంలో భాగంగా ఇకపై కఠినంగా వ్యవహరిస్తామన్నారు సీఎం కేసీఆర్. కలప స్మగర్లపై పీడీ యాక్ట్ నమోదు చేయడమే గాకుండా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అడవులకు సంబంధించి పలు అంశాలపై ఫారెస్ట్ డిపార్టుమెంట్ అధికారులతో ప్రగతి భవన్
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2MBGlEx
కలప స్మగ్లర్లపై స్పెషల్ నజర్..! పీడీ యాక్ట్ పెడతామన్న కేసీఆర్
Related Posts:
జగన్ ను టార్గెట్ చేసిన చంద్రబాబు: లక్షల కోట్లు కొట్టేద్దామని ఇప్పుడు విశాఖ ఉక్కుపై పడ్డావా?టిడిపి అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుకి విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేయాలని కేంద్రం తీసుకున్న నిర్ణయంతో జగన్ సర్కార్ ని టార్గెట్ చ… Read More
ఫోర్బ్స్లో తెలంగాణ కీర్తి పతాక.. యువ ప్రతిభావంతుల జాబితాలో చోటు.. ఎవరంటే..అంతర్జాతీయ యవనికపై తెలంగాణ కీర్తి పతాక రెపరెపలాడింది. ఫోర్స్బ్ జాబితాలో తెలంగాణ యువతికి చోటు లభించింది. 30 మంది యువ ప్రతిభావంతుల జాబితాలో కీర్తిరెడ్డి… Read More
మంత్రి పెద్దిరెడ్డి హౌస్ అరెస్టుకు ఎస్ఈసీ ఆదేశాలు... డీజీపీ గౌతమ్ సవాంగ్ రియాక్షన్ ఇదే....ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఎన్నికల్లో రాష్ట్ర ప్రభుత్వానికి,ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్కు మధ్య అనునిత్యం పెద్ద యుద్దమే నడుస్తోంది. ఎన్నికల షెడ్య… Read More
పెద్దిరెడ్డి హౌస్ అరెస్ట్ ఆదేశాలపై కోర్టుకు- ప్రివిలేజ్ కమిటీ ఛైర్మన్ కాకాని హెచ్చరికలుపంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాలకు వ్యతిరేకంగా ఎస్ఈసీ నిమ్మగడ్డ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకించాలని, సహకరించిన అధికారులపై చర్యలు తప్పవని పంచాయతీ రాజ్ మ… Read More
కరోనావైరస్ ICMR సెరో సర్వే: 'భారతదేశంలో ప్రతి అయిదుగురిలో ఒకరికి కోవిడ్'భారతదేశంలోలో 21 శాతానికిపైగా ప్రజలు కోవిడ్ -19 బారిన పడ్డారని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ఐసీఎంఆర్) నిర్వహించిన సర్వేలో తేలింది. 28… Read More
0 comments:
Post a Comment