Monday, January 28, 2019

బ్రెజిల్‌లో కూలిన డ్యామ్, 40 మంది మృతి: ఆ కంపెనీకి భారీ జరిమానా

బ్రాసిలియా: బ్రెజిల్‌లో ఓ వంతెన కూలి దాదాపు 40 మంది వరకు మృతి చెందారు. మరో మూడు వందల మంది గల్లంతయ్యారు. ఈ సంఘటన మినాస్‌ గెరియాస్‌ రాష్ట్రంలోని బెలో హొరిజొంటే నగరం సమీపంలో జరిగింది. స్థానిక పరావోపెబా నదిపై ఉన్న వంతెన శుక్రవారం నాడు కొట్టుకుపోయింది. సమీపంలో ఇనుప ఖనిజం గనిని తవ్వుతున్న ఓ కంపెనీ

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2MBGms5

Related Posts:

0 comments:

Post a Comment