న్యూఢిల్లీ: ఈ ఏడాది ఆగస్టులో అత్యంత తక్కువ వర్షపాతం నమోదైందని, అది సాధారణం కంటే 24 శాతం తక్కువగా ఉందని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) వెల్లడించింది. దేశంలో గత 12 ఏళ్లల్లో కురిసిన వర్షపాతం కంటే అత్యంత తక్కువ అని తెలిపింది. దేశ వ్యాప్తంగా బలహీనమైన రుతుపవనాల కారణంగా ఆగస్టు 1-16, ఆగస్టు 23-27 మధ్య కాలంలో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3A2Yq6v
Friday, September 10, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment