న్యూఢిల్లీ: డ్రాగన్ కంట్రీ.. చైనా తన తెంపరితనాన్ని మానుకోవట్లేదు. దుందుడుకు చర్యలకు దిగుతూనే వస్తోంది. భారత్ను రెచ్చగొట్టేలా వ్యవహరిస్తూనే ఉంది. దాదాపుగా ఏడాదిన్నర కాలంగా లఢక్ సమీపంలోని వాస్తవాధీన రేఖ వద్ద ఉద్రిక్త పరిస్థితులు, యుద్ధ వాతావరణానికి కారణమౌతోన్న చైనా.. తన వైఖరిని దూకుడు వైఖరిని తగ్గించుకోవట్లేదు. ఈ తరహా వాతావరణాన్ని నియంత్రించుకోవడానికి రెండు దేశాలు కూడా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3zI3ITN
చైనా దుందుడుకు: లఢక్ బోర్డర్ వద్ద మళ్లీ: 8 చోట్ల కొత్త నిర్మాణాలు: చీకటి యుద్ధంపై రిహార్సల్స్
Related Posts:
తీన్మార్ మల్లన్నపై లక్ష్మీకాంత శర్మ కేసు.. రూ.30లక్షలు డిమాండ్ చేస్తున్నాడని.. అసలేంటీ వివాదం..?ప్రముఖ జర్నలిస్ట్,క్యూ టీవీ నిర్వాహకుడు తీన్మార్ మల్లన్నపై హైదరాబాద్లోని చిలకలగూడ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. లక్ష్మీకాంత శర్మ అనే జ్యోతిష్యుడి … Read More
వైసీపీ ఎమ్మెల్యే రోజాకు తెలంగాణ సీఎం కేసీఆర్ ఫోన్... ఆరోగ్య పరిస్థితి గురించి వాకబు...వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజాను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫోన్లో పరామర్శించారు. ఇటీవల శస్త్ర చికిత్స చేయించుకున్న రోజా... ప్రస్తుతం విశ్రాంతి తీసుకుం… Read More
భారత్ ఒంటరి కాదు.. కష్ట కాలంలో అండగా కదిలిన దేశాలు.. కరోనాపై ఫైట్కు ఇదీ అంతర్జాతీయ మద్దతు...కరోనా సెకండ్ వేవ్తో విలవిల్లాడుతున్న భారత్కు సాయం చేసేందుకు బ్రిటన్ ముందుకొచ్చింది. ఈ విపత్కర పరిస్థితుల్లో భారత్కు తాము ఎలా అండగా ఉండగలమో చూస్తున్… Read More
Bengaluru: మామా..... ఐటీ హబ్ లో వీకెండ్ లాక్ డౌన్ పడింది, దెబ్బకు షట్ డౌన్, మాట వినకుంటే !బెంగళూరు/న్యూఢిల్లీ: కరోనా వైరస్ (COVID-19) దెబ్బతో ఐటీ హబ్ బెంగళూరు సిటీ హడలిపోతుంది. వీకెండ్ లాక్ డౌన్, డే అండ్ నైట్ కర్ఫ్యూ అమలు చెయ్యడంతో సిలికాన్… Read More
Teacher: క్లాస్ రూమ్ లో స్టూడెంట్ ని రేప్ చేసిన మాస్టర్, లెక్కలు సరిగ్గా సరిపోయాయి, కరోనా ఎఫెక్ట్ !చెన్నై/ధర్మపురి: విద్యార్థులను కన్న బిడ్డల్లాగా చూసుకోవాల్సిన మాస్టర్ వారిపాలిట కామాంధుడు అయ్యాడు. కరోనా (COVID-19) దెబ్బకు స్కూల్ మూసివేయడంతో ఓ బుక్ … Read More
0 comments:
Post a Comment