Saturday, September 4, 2021

ఏపీలో ఆస్తిపన్ను పెంపు 600 శాతం-మూలధన విలువతో పెంపే కారణం-హైకోర్టు పిల్

ఏపీలో తాజాగా వైసీపీ సర్కార్ ఆస్తిపన్నును భారీగా పెంచింది. 15 శాతం మాత్రమే పెంచినట్లు చెప్పుకుంది. కానీ తాజాగా హైకోర్టులో దాఖలైన ఓ పిల్ లో పిటిషనర్లు ప్రభుత్వ నిర్ణయంతో ఏకంగా 600 శాతం వరకూ పన్ను పెరగబోతోందని చెప్తున్నారు. దీంతో ఈ వ్యవహారం ఆసక్తికరంగా మారింది. రాష్ట్రంలో రహదారులు మృత్యుద్వారాలుగా మారాయి - అంటూ జనసేన

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2WUyQSt

Related Posts:

0 comments:

Post a Comment