హైదరాబాద్: సీఎం కేసీఆర్ అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడుతూనే ఉంటామని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు. కరోనా మరణాలపై ప్రభుత్వం పచ్చి అబద్ధాలు ఆడుతోందని అన్నారు. తమ పరిధిలో కరోనాతో చనిపోయిన వారి వివరాలను గాంధీభవన్కు అందజేయాలని పార్టీ శ్రేణులకు సూచించారు. కరోనాతో చనిపోయిన పేదలకు రూ. 10 లక్షలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలని ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తామన్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2E9OhMY
Sunday, August 16, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment