హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఖాళీ అవుతుందని మంత్రి ఎర్రబెల్లి దయాకర రావు చెప్పారు. తెలంగాణ అభివృద్ధి కోసం ఆ పార్టీ ఎమ్మెల్యేలు తెరాసలో చేరుతున్నట్లు తెలిపారు. రాష్ట్ర అభివృద్ధిని కాంక్షించి ప్రతిపక్ష నాయకులు, ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి కేసీఆర్కు మద్దతుగా తెరాసలో చేరుతున్నారని చెప్పారు. కేంద్రంలో ఏ పార్టీకి సంపూర్ణ మెజార్టీ వచ్చే పరిస్థితి లేదన్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ubOffj
'కాంగ్రెస్ ఖాళీ అవుతుంది': మరో ఎనిమిది మంది ఎమ్మెల్యేలు షాకిస్తారా, టీఆర్ఎస్తో చర్చలు?
Related Posts:
దీదీకా బోలో... బెంగాల్లో ప్రారంభమైన ప్రశాంత్ కిషోర్ స్ట్రాటజీస్...పశ్చిమ బెంగాల్లో బీజేపీ, తృణముల్ కాంగ్రెస్ పార్టీల మధ్య నువ్వా నేనా అన్నట్టు రాజకీయాలు కొనసాగుతుండంతో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అలర్ట్ అయ్యా… Read More
ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడి కంట తడి: జైపాల్ మృతిపై రాజ్యసభ సంతాపంన్యూఢిల్లీ: కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి మరణం ఉప రాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడిని కలచి వేసింది. సంతాప తీర్మానాన్ని చదువుతూ ఆయన ఒక్కసారిగా కన్నీటి పర… Read More
అన్నా క్యాంటీన్లు మూతపడుతున్నాయ్! కాంట్రాక్టు పొడిగించని ప్రభుత్వంఅమరావతి: రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటైన అన్నా క్యాంటీన్లు మూత పడే దశకు చేరుకున్నాయి. పలు జిల్లాల్లో ఒక్కటొక్కటిగా మూత పడ్డాయి కూడా. కాంట్రాక్టు గడువు ముగి… Read More
నేడు అంతర్జాతీయ పులుల దినోత్సవం..!తెలంగాణలో పులుల సంఖ్య పెరిగిందన్న మంత్రి..!!ఢిల్లీ/హైదరాబాద్: అందరికి ఏదో రోజు ఉన్నట్టు మృగ రాజుకు కూడా ఓరోజు అంటూ ఉంది. అదే అంతర్జాతీయ పులుల దినోత్సవం. ఈ దినాన్ని పురస్కరించుకొని పులుల సంరంక్ష… Read More
ఏపీలో మరోసారి ఐపీఎస్ల బదిలీ.. ఈసారి పదకొండు..!అమరావతి : ఏపీలో మరోసారి పలువురు ఐపీఎస్ల బదిలీ జరిగింది. సీనియర్, జూనియర్ హోదా స్థాయిలో ఉన్న ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ … Read More
0 comments:
Post a Comment