వైయస్ వివేకానంద రెడ్డి హత్య ఉదంతం పై ముఖ్యమంత్రి చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేసారు. తప్పు చేసి తప్పించుకోవాలనే ఉద్దేశంతో నే సాక్ష్యాలు మాయం చేసారని ఆరోపించారు. మృతదేహం బెడ్ రూం నుండి బాత్రూం కు ఎవరు తెచ్చారు..అక్కడి నుండి బెడ్ రూం కు ఎవరు తెచ్చారని ప్రశ్నించారు. రక్తం పోలీసులు రాకముందే ఎందు కని శుభ్రం
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2W1SKoP
తప్పు చేసి తప్పించుకోవాలని: సాక్ష్యాలు మాయం చేసారు: చిన్నాన్న హత్య జరిగితే కరుణ లేదు..సీయం
Related Posts:
చంద్రబాబు అరెస్ట్ చేసిన గంగిరెడ్డికి బెయిల్ : అలిపిరి ఘటనలో కీలకంగా: ఎర్రచదనంలో స్మగ్లింగ్ లో..!!అంతర్జాతీయ ఎర్ర చందనం స్మగ్లర్ కొల్లం గంగిరెడ్డికి బెయిల్ మంజూరైంది. గంగిరెడ్డిపై మూడు జిల్లాల్లో మొత్తం 27 కేసులు ఉన్నాయి. 2003లో అలిపిరిలో నాటి ము… Read More
ఐఎన్ఎక్స్ మీడీయా కేసు ఏమిటి... చిదంబరం పాత్ర ఎంత.... ?మాజీ ఆర్ధిక మంత్రి పీ చిదంబరం ఎదుర్కోంటున్న ఐఎన్ఎక్స్ మీడీయా కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వడానికి ఢిల్లి హైకోర్టు నిరాకరించడంతో ఆయన సుప్రిం కోర్టును ఆశ్ర… Read More
స్వీటు బాక్సుల్లో కోటిన్నర.. హైదరాబాద్ టు దుబాయ్.. చివరకు..!హైదరాబాద్ : స్మగ్లర్లు రెచ్చిపోతున్నారు. విదేశాల నుంచి బంగారం, కరెన్సీ మూటలు అడ్డదారుల్లో తీసుకొస్తూ కోట్లు వెనుకేస్తున్నారు. గోల్మాల్ చేస్తూ, అధికా… Read More
ఎడవల్లి సిండికేట్ బ్యాంకు మేనేజర్ ఘరానా మోసం .. కంచే చేను మేసిన వైనంసిండికేట్ బ్యాంకులో అధికారులు నకిలీ పాసుపుస్తకాలు.. ఏజెంట్లతో కలిసి బ్యాంకులో ఘరానా మోసానికి పాల్పడిన ఘటన నిజామాబాద్ జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వ… Read More
చిదంబరం ఇంటికి సీబీఐ అధికారులు.. ఇంట్లో లేని మాజీ కేంద్ర మంత్రి...న్యూఢిల్లీ : ఐఎన్ఎక్స్ కేసులో ఢిల్లీ హైకోర్టులో కేంద్ర ఆర్థిక మాజీ మంత్రి చిదంబరానికి చుక్కెదురు కావడంతో సీబీఐ అధికారులు అలర్టయ్యారు. ఢిల్లీ హైకోర్టు … Read More
0 comments:
Post a Comment