Sunday, August 15, 2021

వీడియో: 75వ స్వాతంత్ర్య దినోత్సవం..75 మీటర్ల జాతీయ పతాకం: తెలంగాణలోనే

జోగులాంబ గద్వాల: దేశ 75వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని భారతావనిలో త్రివర్ణ పతాకాలు రెపరెపలాడాయి. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో మువ్వన్నెల జెండా సగర్వంగా ఎగిరింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఈ ఉదయం 7:30 గంటలకు దేశ రాజధానిలోని ఎర్రకోట వద్ద జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం జాతిని

from Oneindia.in - thatsTelugu https://ift.tt/37HdKZM

Related Posts:

0 comments:

Post a Comment