జోగులాంబ గద్వాల: దేశ 75వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని భారతావనిలో త్రివర్ణ పతాకాలు రెపరెపలాడాయి. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో మువ్వన్నెల జెండా సగర్వంగా ఎగిరింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఈ ఉదయం 7:30 గంటలకు దేశ రాజధానిలోని ఎర్రకోట వద్ద జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం జాతిని
from Oneindia.in - thatsTelugu https://ift.tt/37HdKZM
వీడియో: 75వ స్వాతంత్ర్య దినోత్సవం..75 మీటర్ల జాతీయ పతాకం: తెలంగాణలోనే
Related Posts:
వైఎస్ జగన్కు తత్వం బోధపడినట్టుంది: వైసీపీ తప్పిదంగా: జనం వైపే మొగ్గు..కమలంతో ఢీ..!అమరావతి: ఎంతటి వారికైనా.. ఎలాంటి వారికైనా కాస్త ఆలస్యంగానైనా తత్వం బోధపడుతుంటుందని అంటుంటారు పెద్దలు. ప్రస్తుతం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి క… Read More
బంగ్లాదేశీలు అందరూ భారతీయులే.. బెంగాల్ నుంచి ఎవరినీ వెనక్కి పంపబోమన్న మమత''చాలా ఏళ్ల కిందటే బెంగాల్కు వలస వచ్చిన బంగ్లాదేశీలందరూ ఎప్పుడో భారతీయులైపోయారు. వాళ్లందరికీ ఓటు హక్కు ఉంది. ప్రధానుల్ని, ముఖ్యమంత్రుల్ని ఎన్నుకుంటూన… Read More
కరోనా వార్డులో నర్సు అనూహ్య చర్య.. నిమిషాల్లో అంతా మారిపోయింది..అంతా బాగున్నప్పుడు.. అన్నీ అనుకూలంగా జరిగిపోతున్నప్పుడు.. అందరూ సంతోషంగానే ఉంటారు. కానీ, కష్టాలు ఎదురైనప్పుడు మాత్రం డీలా పడిపోతారు. అంతుచిక్కని మహమ్మ… Read More
ఆర్జీవీ: కరోనా వైరస్కు క్రాష్ కోర్స్ నేర్పిస్తాడట: చావు కూడా మేడిన్ చైనా అవుతుందనుకోలేదంటూ..!అమరావతి: చైనాలో జన్మించిన ప్రాణాంతక కరోనా వైరస్ రెండు తెలుగు రాష్ట్రాలకు కూడా పాకిన ప్రస్తుత పరిస్థితుల్లో వివాదాస్పద దర్శకుడు రామ్గోపాల్ వర్మ.. మరోస… Read More
coronavirus ఎఫెక్ట్: హోళీ సంబరాలను నిషేధించాలంటూ హైకోర్టులో పిటిషన్హైదరాబాద్: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనావైరస్(కొవిడ్-19) ఇప్పుడు భారతదేశంలోనూ ప్రవేశించి ప్రజల్లో భయాందోళనలను సృష్టిస్తోంది. ఇప్పటికే దేశంలో 28 కరోనా… Read More
0 comments:
Post a Comment