Wednesday, March 4, 2020

వైఎస్ జగన్‌కు తత్వం బోధపడినట్టుంది: వైసీపీ తప్పిదంగా: జనం వైపే మొగ్గు..కమలంతో ఢీ..!

అమరావతి: ఎంతటి వారికైనా.. ఎలాంటి వారికైనా కాస్త ఆలస్యంగానైనా తత్వం బోధపడుతుంటుందని అంటుంటారు పెద్దలు. ప్రస్తుతం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కూడా ఇంతే. ఆలస్యంగానే ఆయనకు తత్వ బోధ జరిగినట్టు కనిపిస్తోంది. దేశవ్యాప్తంగా అమలు చేయడానికి ఉద్దేశించిన పౌరసత్వ సవరణ చట్టం, జాతీయ జనాభా రిజిస్టర్, జాతీయ పౌర నమోదు.. వంటి చట్టాలపై తన వైఖరేమిటో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2wqJEub

Related Posts:

0 comments:

Post a Comment