హైదరాబాద్: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనావైరస్(కొవిడ్-19) ఇప్పుడు భారతదేశంలోనూ ప్రవేశించి ప్రజల్లో భయాందోళనలను సృష్టిస్తోంది. ఇప్పటికే దేశంలో 28 కరోనావైరస్ పాజిటివ్ కేసులు బయటపడినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. తెలంగాణలోనూ కరోనావైరస్ అనుమానితుల సంఖ్య క్రమంగా పెరుగుతుండటం కూడా ఆందోళనకు గురిచేస్తోంది. కరోనా కలకలం: రహేజా ఐటీ పార్క్ ఖాళీ, ఉద్యోగులు ఇక వర్క్ ఫ్రమ్ హోం, గాంధీకి అనుమానితుల తాకిడి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/38nwKun
Wednesday, March 4, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment