హైదరాబాద్: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనావైరస్(కొవిడ్-19) ఇప్పుడు భారతదేశంలోనూ ప్రవేశించి ప్రజల్లో భయాందోళనలను సృష్టిస్తోంది. ఇప్పటికే దేశంలో 28 కరోనావైరస్ పాజిటివ్ కేసులు బయటపడినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. తెలంగాణలోనూ కరోనావైరస్ అనుమానితుల సంఖ్య క్రమంగా పెరుగుతుండటం కూడా ఆందోళనకు గురిచేస్తోంది. కరోనా కలకలం: రహేజా ఐటీ పార్క్ ఖాళీ, ఉద్యోగులు ఇక వర్క్ ఫ్రమ్ హోం, గాంధీకి అనుమానితుల తాకిడి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/38nwKun
coronavirus ఎఫెక్ట్: హోళీ సంబరాలను నిషేధించాలంటూ హైకోర్టులో పిటిషన్
Related Posts:
ఆర్టికల్ 370 రద్దు ఎఫెక్ట్: బందీలం అయ్యాం: విమానంలో రాహుల్ వద్ద వాపోయిన కాశ్మీరీ మహిళన్యూఢిల్లీ: అఖిల భారత కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ.. వింత అనుభవాన్ని ఎదుర్కొన్నారు. శ్రీనగర్ నుంచి దేశ రాజధానికి విమానంలో ప్రయాణిస్తో… Read More
బీజేపీ దూతగా గంటా శ్రీనివాస్? కమలం చక్రం తిప్పుతోందా?: మెగాస్టార్ తో భేటీ వెనుక ఆంతర్యం?విశాఖపట్నం: టాలీవుడ్ మెగాస్టార్, కేంద్ర మాజీమంత్రి చిరంజీవి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నారా? భారతీయ జనతాపార్టీలో చేరే అవకాశాలు ఉన్నాయా? ఈ ఉద్దేశంతోనే… Read More
జైట్లీ అంత్యక్రియలు నేడు: బీజేపీ ఆఫీసులో పార్థీవ దేహం, ప్రముఖుల నివాళులున్యూఢిల్లీ: మాజీ ఆర్థిక మంత్రి, బీజేపీ సీనియర్ నేత అరుణ్ జైట్లీ పార్థివ దేహానికి అధికార లాంఛనాలతో ఆదివారం అంత్యక్రియలు నిర్వహించనున్నారు. గత కొద్ది రో… Read More
జైట్లీ మంచి భోజనప్రియుడు...ఆ మేధావి లేనిలోటు పూడ్చలేనిది: అద్వానీన్యూఢిల్లీ: మాజీ కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ శనివారం తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. ఇప్పటికే పలువురు ప్రముఖులు జైట్లీకి నివాళులు అర్పించారు. ప్రధాని… Read More
ఆ ముగ్గురు నేరస్థులు.. కేసులు లేని మరో ఇద్దరు .. అందరు కలిసి రెచ్చిపోయారుగా..!విజయవాడ : ఆ ముగ్గురు నేరస్థులే. వివిధ నేరాల కారణంగా జైలుశిక్ష అనుభవించారు. ఒక్కొక్కరిదీ ఒక్కో నేపథ్యం.. కానీ జైలులో పరిచయం ఆ ముగ్గురినీ ఒక్కటిగా చేసిం… Read More
0 comments:
Post a Comment