Friday, July 16, 2021

థర్డ్ వేవ్ వార్నింగ్: ఆగస్టులో కంపల్సరీ, రోజుకు లక్ష కేసులు: ఐసీఎంఆర్ సైంటిస్ట్ వార్నింగ్

కరోనా థర్డ్ వేవ్ భయాందోళన కలిగిస్తోంది. రేపు, మాపు అని భయపెడుతోంది. అయితే మూడో వేవ్‌పై రోజుకో విషయం వెలుగుచూస్తోంది. తాజాగా ఐసీఎంఆర్ సైంటిస్ట్ ఒకరు దీనిపై స్పష్టత ఇచ్చారు. మూడో వైవ్ ఆగస్టులో వస్తుందని చెప్పారు. అంతేకాదు క్రమంగా రోజుకు లక్ష కేసుల చొప్పున నమోదు అవుతాయని ప్రొఫెసర్ సమిరన్ పాండా పేర్కొన్నారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3hIIAa7

Related Posts:

0 comments:

Post a Comment